Arvind Kejriwal | ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. శనివారం పంజాబ్ రాష్ట్రంలోని గుర్దాస్పూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ శ్రేణ�
ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘అంబేద్కర్ ఫెలోషిప్ ఫర్ పొలిటికల్ చేంజ్'ను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది.
ఢిల్లీ ప్రభుత్వ దవాఖాన టెండర్ స్కామ్లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ను వెంటనే తొలగించడమో, సస్పెన్షనో చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ను కోరారు. ఈ మేరకు ఆయన ఎల్జీకి దానికి
‘ఒకవేళ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నన్ను అరెస్ట్ చేస్తే సీఎం పదవికి రాజీనామా చేయాలా? లేదా జైలు నుంచే పాలన సాగించాలా?’ అని తన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కుంభకోణంలో ఇరికించేందుకు భారీ కుట్రకు కాషాయ పాలకులు తెరలేపారని ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) ఆరోపించారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్ధాయికి చేరడంతో దేశ రాజధానిలో వాహన రాకపోకల నియంత్రణకు మళ్లీ సరి-బేసి విధానం అమలు చేయడం వివాదాస్పదమైంది.
Kejiriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించా�
కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న ఆప్ సీనియర్ నేతల జాబితాలోకి తాజాగా ఢిల్లీ మంత్రి రాజ్కుమార్ ఆనంద్ చేరారు. ఆనంద్, మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గ�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షోలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని, పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అన్నారు.
Akhilesh Yadav | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీని, సీబీఐని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులతో ప్రతిపక్ష పార్టీల నేతలను వేధించడం అలవాటుగా మారింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఎంతో మ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నది. అందులో భాగంగానే మనీష్ సిసోడియా లాంటి వ్యక్తులు అకారణంగా జైల్లో మగ్గుతున్నారు. ఇప్పటికే మా నాయకులపై 170 అవిన