తమిళనాడులోని అరుణాచలంలో ఘోరం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విద్యాసాగర్(32) హత్యకు గురయ్యాడు. స్థానిక పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. విద్యాసాగర్ గిరిప్రదక్షిణ చేస్తుండగా ఇద్దర�
అరుణాచల గిరి ప్రదక్షణ బస్సు యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ కోరారు. డిపో కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని త
గురు పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు (RTC Special Bus) నడుపుతున్నది. జూలై 9 న రాత్రి 7 గంటలకు దిల్సుఖ్ నగర్ నుంచి బస్సు బయల్దేరుతుందని హైదరాబా
Rajinikanth - Venkatesh | సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ను అందుకున్న స్టార్ హీరో వెంకటేష్.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో తనకున్న అనుబంధాన్ని తాజాగా పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఏడుగురు మృతిచెందారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సమీపంలో ఓ లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది.
Karthika Masam Special | ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీ నుంచి కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభంకానున్నది. ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో పలు ఆలయాలను దర్శించుకోవాలని పలువురు భావిస్తుంటారు. ముఖ్యంగా శివాలయాలను దర్శించుకోవాలనుకుంట�
TS RTC | తమిళనాడులోని ప్రముఖ అరుణాచలంలో ప్రతి పౌర్ణమి సందర్భంగా జరిగే గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించనున్నట్లు టీఆర్ఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
TSRTC | జూలై 3న గురు పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ(TSRTC) అందుబాటులోకి తెచ్చిన అరుణాచలం(Arunachalam) టూర్ ప్యాకేజీకి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(Sajjanar) తెలిపారు.
TSRTC | అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలని అనుకునే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. గురుపౌర్ణమి సందర్భంగా జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని నిర్�