హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ నెల 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధబేరి సభ బీసీ సర్కార్ కోసమేనని కుడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పేర్కొన్నారు. ఇది ఆరంభ సభ మాత్రమేనని, 15 లక్షల మందితో హైదరాబ�
రైతుల భూమిని అక్రమంగా సేకరించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులను అడ్డుకున్నందుకు 16మంది రైతులతో సహా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్టు చేయటంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ �
ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎమర్జింగ్ ఇష్�
తెలంగాణ సామాజిక, రాజకీయార్థిక చలనాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక ప్రత్యక్ష సాక్ష్యం. 1919వ సంవత్సరంలో ఏర్పాటైన తెలుగు శాఖ బోధన, పరిశోధన రంగాల్లో ప్రమాణాలను నెలకొల్పుతూ వందేండ్లను పూర్తి చేసుకుంది.
కులగణన డిమాండ్ సామాజిక న్యాయంతో కూడినదని రాజకీయ విశ్లేషకుడు, సామాజికవేత్త ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ తెలిపారు. కేంద్రం కులగణన చేపట్టి దశాబ్దాలుగా వెనుకబాటుకు గురవుతున్న కులాలకు న్యాయం చేయాలని డిమాండ
ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ఆవిర్భావ వేడుకలకు (OU Foundation day) సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సన్నాహకంగా సోమవారం ఉదయం 2 �
సామాజిక పరివర్తన, సామాజిక మార్పులో పాటలు విశేషమైన పాత్ర పోషిస్తాయని ప్రొఫెసర్ కాశీం అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఓయూ సహాయ కార్యదర్శి ఆరెకంటి సాయిభగత్ గళం నుంచి జాలువారిన ‘బాబా సాహె�
భగత్సింగ్ యూత్ ఫెస్టివల్లో భాగంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు డ్రగ్స్కు వ్యతిరేకంగా ‘సే నో టు డ్రగ్స్'నినాదంతో 2కే రన్ �
హార్ట్పుల్నెస్, శ్రీరామచంద్రమిషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల యోగా మహోత్సవం ఉత్సాహంగా సాగుతోంది. రెండో రోజైన శనివారం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి ఆసనాలు వేయడంతో ఆర్ట్స్
ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలగాలని జగద్గురువు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సంకల్పంతో మాఘ శుద్ధ అష్టమి శుక్రవారం రోజున 10 వేల మంది దంపతులతో సామూహిక అనఘాష్టమి వ్రతాలు నిర్వహిస్తున్�
వరంగల్ నగరం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గీతాజయంతి వారోత్సవాలను పురస్కరించుకుని వేయిస్తంభాల దేవాలయం నుంచి ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించ�
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో ప్రైవేటు పెట్టుబడిదారులే లబ్ధి పొందారని చెప్పారు.