ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని వివిధ విభాగాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎంసీఏ కోర్సుల మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు అక్టోబర్ 17 నుండి 21 వరకు నిర్వహించబడతాయని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తె�
KU Degree Semesters | కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ ఆచార్య కట్ల రాజేందర్, అదనపు డైరెక్టర్లు డాక్టర్ ఎం.తిరుమలదేవి, డాక్�
ఆర్ట్స్ కాలేజీలో ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్మేళా పోస్టర్ను కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ వి రామచంద్రం బుధవారం కాలేజీలో ఆవిష్కరించారు.
అమాయకులను మోసం చేయడంలో సైబర్ క్రైమ్ ప్రధానమైందని, దీనిని నివారించుటకు యువత అప్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2023-25 విద్యా సంవత్సరానికి చెందిన ఎమ్మెస్సీ (వృక్షశాస్త్రం) విద్యార్థులు ఆర్ట్స్కాలేజీలోని వృక్షశాస్త్ర విభాగానికి ప్రొజెక్టర్ బహుకరించారు.
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీలో బీఏ చదువుకున్న ఎల్లబోయిన నవీన్కుమార్కు ఢిల్లీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ రాజనీతిశాస్త్రంలో సీటు పొందినట్లు ప్రిన్�
తెలంగాణ బిడ్డల ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ నీటిపారుదల రంగానికి విశేషమైన సేవలందించిన గొప్ప ఇంజినీర్ అని చ
వనమహోత్సవం సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ప్రాంగణంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారమని ఆరోగ్యవంతమైన భవ�
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పౌర సంబంధాల కార్యాలయం రూపొందించిన 2024 -25 ప్రెస్, మీడియా క్లిప్పింగ్స్ నివేదికను కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతా