ఆర్ట్స్ కాలేజీలో ఐసీటీ అండ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ‘ఎంప్లాయబిలిటీ ట్రైనింగ్’లో బీకాం విద్యార్థులు విజయవంతమయ్యారు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, ఇన్సూరెన్స్) �
ఆర్ట్స్కాలేజీ పౌర సంబంధాల అధికారిగా (పిఆర్ఓ) జర్నలిజం విభాగానికి చెందిన అధ్యాపకుడు డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డిని తిరిగి నియమిస్తూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి సోమవారం ఉత్తర్వు
KU Degree Exams | హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2025-26 విద్యాసంవత్సరం ప్రథమ సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 24 నుంచి ప్రారంభం కానున్నాయి.
శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బీ మొదటి సంవత్సరం మొదటి ఇంటర్నల్ పరీక్షలకు కొందరు విద్యార్థులను అధికారులు నిరాకరించారు. మంగళవారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కాగా, కళాశాలలోని మొత్తం 91 మంది విద్యార్థులకు గ�
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని వివిధ విభాగాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎంసీఏ కోర్సుల మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు అక్టోబర్ 17 నుండి 21 వరకు నిర్వహించబడతాయని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తె�
KU Degree Semesters | కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ ఆచార్య కట్ల రాజేందర్, అదనపు డైరెక్టర్లు డాక్టర్ ఎం.తిరుమలదేవి, డాక్�
ఆర్ట్స్ కాలేజీలో ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్మేళా పోస్టర్ను కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ వి రామచంద్రం బుధవారం కాలేజీలో ఆవిష్కరించారు.
అమాయకులను మోసం చేయడంలో సైబర్ క్రైమ్ ప్రధానమైందని, దీనిని నివారించుటకు యువత అప్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2023-25 విద్యా సంవత్సరానికి చెందిన ఎమ్మెస్సీ (వృక్షశాస్త్రం) విద్యార్థులు ఆర్ట్స్కాలేజీలోని వృక్షశాస్త్ర విభాగానికి ప్రొజెక్టర్ బహుకరించారు.