ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసిన తర్వాతే జూనియర్ లైన్మెన్, సబ్ ఆర్డినెట్స్, జూనియర్ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టిజెన్లు గురువారం ఖైరతాబాద్లోని దక్ష
Artisans | ఆర్టిజెన్స్(Artisans )ధర్నాతో మింట్ కాంపౌండ్(Mint compound) దద్దరిల్లింది. ఆర్టిజన్లను రెగ్యులర్ చేసిన తరువాతనే జేఎల్ఎం, సబ్ ఆర్డినెట్స్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ TGSPDCL కార్యాలయం దగ
బీసీ కుల, చేతివృత్తిదారులకు లక్ష సా యం అందించేందుకు ప్రభుత్వం అదనంగా 200 కోట్లు కేటాయించింది. బడ్జెట్లో కేటాయించిన 300 కోట్లకు అదనంగా తాజాగా మంజూరు చేసింది. తొలి విడతలో 100 కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం..
Minister Jagdish Reddy | విధుల నుంచి ప్రభుత్వం తొలగించిన ఆర్టిజన్ల(Artisans)ను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagdish Reddy) ప్రకటించారు.
‘బేషరతుగా సమ్మెను విరమించి.. ఆర్టిజన్లు విధుల్లో చేరుతున్నారు.. వారి విజ్ఞప్తిని మానవతా దృక్పథంతో పరిశీలించండి.. తొలగించిన 200 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోండి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాన్స్కో, జె
Artisan | విద్యుత్తు సంస్థల్లో పనిచేసే ఆర్టిజన్లు 2016 వరకు కాంట్రాక్టు ఉద్యోగులు. వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. విద్యుత్తు సంస్థల యాజమాన్యాలకు, ఉద్యోగులకు మధ్యన కాంట్రాక్టర్ ఉండేవాడు. దీంతో కాంట్రాక
‘రాష్ట్రంలో యాసంగి పంట చేతికొచ్చే దశలో ఉన్నది. వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తును అందించాల్సిన సమయం ఇది. ఏ మాత్రం ఆటంకాలు ఎదురైనా పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోతుంది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమ�