కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని తుగ్లక్, రాక్షస పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. తమ సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు ఆరు రోజులుగా సిద్దిపేట పట్ట�
నిరవధిక సమ్మెకు దిగిన విద్యుత్తు శాఖ ఆర్జిజన్ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడటంతో చర్చలను ఈ నెల 17వ తేదీకి వాయిదావేశారు. దీంతో సమ్మెను యథావిధిగా కొనసాగి
విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం పట్టింపుల కు పోకుండా వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు.
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు బుధవారం ఉదయం నుంచి విధులు బహిష్కరించి చేపట్టిన సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో గురువారం రెండో రోజుకు చేర�
విద్యుత్తు సంస్థల్లో పనిచేసే కార్మికలో కం కదంతొక్కింది. రెగ్యులరైజ్ సహా ఆరు ప్ర ధాన డిమాండ్లు సాధించుకునేందుకు కార్మికు లు బుధవారం నిరవధిక సమ్మెకు దిగి జంగ్ సైరన్ మోగించారు. మొదటిరోజు రాష్ట్రవ్యాప్
Artisans Dharna | నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట డివిజన్లోని సబ్ స్టేషన్లలో ఈ విధులు నిర్వహిస్తున్న ఆర్టిజెన్లు నిరవేదిక సమ్మెను చేపట్టారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట గురువారం మహాధర్నా, వంటా-వార్పు నిర్వహించారు.
రాష్ట్రంలోని చేతివృత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించాలని వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద వృత్తిదారు
ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసిన తర్వాతే జూనియర్ లైన్మెన్, సబ్ ఆర్డినెట్స్, జూనియర్ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టిజెన్లు గురువారం ఖైరతాబాద్లోని దక్ష
Artisans | ఆర్టిజెన్స్(Artisans )ధర్నాతో మింట్ కాంపౌండ్(Mint compound) దద్దరిల్లింది. ఆర్టిజన్లను రెగ్యులర్ చేసిన తరువాతనే జేఎల్ఎం, సబ్ ఆర్డినెట్స్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ TGSPDCL కార్యాలయం దగ
బీసీ కుల, చేతివృత్తిదారులకు లక్ష సా యం అందించేందుకు ప్రభుత్వం అదనంగా 200 కోట్లు కేటాయించింది. బడ్జెట్లో కేటాయించిన 300 కోట్లకు అదనంగా తాజాగా మంజూరు చేసింది. తొలి విడతలో 100 కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం..
Minister Jagdish Reddy | విధుల నుంచి ప్రభుత్వం తొలగించిన ఆర్టిజన్ల(Artisans)ను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagdish Reddy) ప్రకటించారు.
‘బేషరతుగా సమ్మెను విరమించి.. ఆర్టిజన్లు విధుల్లో చేరుతున్నారు.. వారి విజ్ఞప్తిని మానవతా దృక్పథంతో పరిశీలించండి.. తొలగించిన 200 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోండి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాన్స్కో, జె