క్లౌండ్ ఆధారిత సేవలందిస్తున్న జోహో (Zoho) సీఈఓ శ్రీధర్ వెంబూ (Sridhar Vembu).. ఆ పదవి నుంచి వైదొలిగారు. ఏఐలో మార్పులతోపాటు ఇతర సవాళ్ల పరిష్కారం కోసం రీసెర్చ్ వైపు వెళుతున్నట్లు చెప్పారు.
Vishal Sikka | ఇండో అమెరికన్ పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా శనివారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేశా�
Electronics Jobs | వచ్చే మూడేండ్ల (2027 నాటికి) దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో 1.2 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని టీం లీజ్ డిగ్రీ అప్రంటిస్ షిప్ నివేదిక తెలిపింది.
Indian IT Hiring | 2023తో పోలిస్తే 2024లో అంతర్జాతీయ అనిశ్చితి, మైక్రో సూక్ష్మ ఆర్థిక సవాళ్లు తదితర అంశాలతో ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు దాదాపు ఏడు శాతం తగ్గుముఖం పట్టాయి.
Nirmala Sitaraman | నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాల్ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
PhonePe | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ లో భారీగా కోతలు విధించింది. గత ఐదేండ్లలో 60 శాతం సపోర్టింగ్ స్టాఫ్ ను తొలగించేసింది.
External Minister Jaishankar - AI | వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ హెచ్చరించారు.
Nasscom | అంతర్జాతీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరంగా టెక్నాలజీ రంగం పరివర్తనలో భారత్ కీలకంగా ఉంటుందని నాస్కామ్ చైర్ పర్సన్ సింధూ గంగాధరన్ కుండ బద్ధలు కొట్టారు.
Oracle - AI | ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ‘ఒరాకిల్’.. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్లో రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించ�
Elon Musk | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) సీఈఓ ఎలన్ మస్క్పై ఆటో పైలట్ టీం సభ్యుడు భారత సంతతి అమెరికన్ అశోక్ ఎల్లుస్వామి ప్రశంసలు కురిపించారు.
Artificial Intellegence | రోజురోజుకు టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతుండటంతో అందులో ప్రావీణ్యం గల ఇంజినీర్ల వేతనాలు 50 శాతం ఎక్కువ అని ఓ నివేదిక తెలిపింది.
Microsoft Copilot+ PCs | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోసం మైక్రోసాఫ్ట్ కొత్తగా కోపైలట్+ పీసీలను ఆవిష్కరించింది. వివిధ సంస్థల సహకారంతో వస్తున్న ఈ పర్సనల్ కంప్యూటర్లు వచ్చేనెల 18 నుంచి అందుబాటులో ఉంటాయి.
Sundar Pichai | టెక్నాలజీని లోతుగా అర్థం చేసుకుంటేనే టెక్ నిపుణులు పరివర్తన చెందగలరని, ఏదైనా సాధించగలరని తాను నమ్ముతానని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
Narayana Murthy | పాల్ జీ హెవిట్ రాసిన ‘కాన్సెప్చువల్ ఫిజిక్స్’ అనే పుస్తకాన్ని భారత్లోని ప్రతి విద్యార్థి చదవాలని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి తెలిపారు.