న్యూఢిల్లీ: యువ పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్.. పాకిస్థాన్తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో క్యాచ్ డ్రాప్ చేసిన విషయం తెలిసిందే. కీలక దశలో ఆ క్యాచ్ వదిలేయడం వల్ల అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్న�
దుబాయ్: ఇండో పాక్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ సూపర్ థ్రిల్లర్ను తలపించింది. అయితే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో.. హర్షదీప్ కీలకమైన క్య�
న్యూఢిల్లీ: ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి దుబాయ్లో జరుగనున్న టోర్నీ కోసం బీసీసీఐ సోమవారం 15 మందితో జట్టును ప్రకటించింది. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ �
ఐపీఎల్లో చాలాకాలంగా మంచి ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్.. ఇటీవల సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. భారత జట్టుకు ఎంపికైనా ఎక్కువగా బెంచ్కే పరిమితమైన అర్షదీప్.. ఆ తర్వాత తనకు వచ్చిన ప్రత�
భారత్తో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ను సిక్సర్తో ప్రారంభించిన కైల్ మేయర్స్ (15) పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ మూడో డెలివరీకి అర్షదీప్ షార
నేడు భారత్, ఐర్లాండ్ తొలి టీ20 మలాహిడే (ఐర్లాండ్): స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా.. ఇంగ్లండ్తో ఏకైక టెస్టు కోసం సిద్ధమవుతుంటే.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని భారత జట్�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఫేవరెట్లుగా బరిలో దిగిన టీమిండియా.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత జట్టులో రెండు మార్పులు చేస�
సౌతాఫ్రికా, భారత్ మధ్య టీ20 పోరుకు అంతా సిద్ధంగా ఉన్నారు. సఫారీ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్ల ఓటమికి పగ తీర్చుకోవాలని భారత జట్టు ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో భారత యువపేసర్ అర్షదీప్ సింగ్పై మాజీ సీమర్ ఇర్ఫాన్
న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్టుగానే పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) సారథిగా భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అర్ష్దీప్సింగ్, �
ముంబై: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వేసిన ఆరో ఓవర్లో పృథ్వీ షా(32).. క్రిస్గేల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 59 పర