నాంపల్లిలోని నీటిపారుదల శాఖలో ఏసీబీ (ACB) సోదాలు ముగిశాయి. నలుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నాంపల్లిలోని రెడ్హిల్స్ ఉన్న నీటిపారుదల శ�
పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరిగిన దాడులను నిరసిస్తూ హైదరాబాదులో గురువారం ఇండియన్ జర్నల
CBI Arrests Railway Official | ఒక లంచం కేసులో రైల్వే అధికారిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. (CBI Arrests Railway Official) ఆయన నివాసాల్లో సోదాలు చేసింది. రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది.
CBI arrests | కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం అరెస్ట్ చేసింది (CBI arrests ). రూ.60 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది.
బీజేపీ పాలిత అస్సాం ప్రభుత్వం చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పుడో జరిగిన బాల్య వివాహాలపై ఇప్పుడు కేసులు నమోదు చేసి మగవారిని అరెస్ట్ చేయడంపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. మరోవైపు పోక్సో చట్టం కింద �
బాల్య వివాహ కేసులకు సంబంధించి కేవలం మగవారిని మాత్రమే అరెస్ట్ చేయడంపై వారి భార్యలు, తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.
బాల్య వివాహాలకు సంబంధించి అస్సాం వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,004 కేసులు నమోదైనట్లు సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ కేసుల్లో అరెస్ట్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లుగా రిమాండ్లు విధించడం కుదరదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. 167 సీఆర్పీసీ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న న్యాయవాది వాదనతో ఏపీ హైకోర్టు...
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అర్ధరాత్రి ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘ�