డ్రగ్స్కు అలవాటు పడి ఆ తరువాత డ్రగ్ పెడ్లర్గా మారిన ఓ యుకువడిని కూకట్పల్లి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేయగా డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మందిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి గ్యాంగ�
ప్రజలను నిలువునా ముంచేందుకు సిద్ధమైన అంతర్జాతీయ గొలుసుకట్టు సంస్థ ఇగ్నైట్ భారీ నెట్వర్క్ను హైదరాబాద్ సిటీ పోలీసులు ఛేదించారు. గతంలో నిషేధానికి గురైన క్యూనెట్ సంస్థ సరికొత్తగా ఇగ్నైట్ పేరుతో కే�
దోపిడీకి పాల్పడి మహిళ గొలుసు లాక్కెళిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కుత్బుల్లార్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెళ్లడించారు. ఈనెల 26న శ్రీలత అనే మహిళ కుత్బుల్లాపూర్ బీరప్పనగర్లో మార్నిం�
రాజస్థాన్ కేంద్రంగా నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3లక్షల విలువ చేసే ఓపీయం, పాపిష్ఠ డ్రగ్స్ను స్వా ధీనం చ
ఉద్యోగం ఇప్పిస్తానని సోషల్ మీడియాలో ఓ నిరుద్యోగ మహిళను నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ టి.కిరణ్ క
ఒంటరి మహిళలను టార్గెట్ చేసి, పెండ్లి పేరిట మోసం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్ తెలిపారు. వివరాలిలా.. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కాళహస్తి శిరీశ్కుమార్ కా
ఒడిశా నుంచి గుజరాత్ కు రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తి తో పాటు మైనర్ బాలుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నింది�
: కామారెడ్డి పట్టణంలో దారుణం చోటుచేసుకున్నది. సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని ఐదేండ్ల బాలుడిని అతి కిరాతకంగా హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట గ్రామాని�
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య రూ.5 లక్షల సుఫారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది.ఆనవాళ్లు లేకుండా బొక్కలను సంచిలో వేసి దయ్యాలవాగులో పడేంది. హత్యను వీడియో తీయించి రాక్షసానందం పొందింది. అచ్చం సిన�
దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మేర ప్రజలను మోసం చేస్తూ అక్రమ ద్రవ్య చెలామ ణి పథకాలను ప్రోత్సహిస్తున్న క్యూనెట్ సంస్థపై హైదరాబాద్ సిటీ పోలీస్కు చెందిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ప్రత్యేక బృందాలు మెర
హైదరాబాద్ సిటీ పోలీసులు దేశవ్యాప్తంగా 16 రాష్ర్టాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి.. సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా దేశవ్య�
అధిక లాభాలంటూ ప్రజలను మోసం చేసిన బీఎంబీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన వ
తెలంగాణతోపాటు పలు జిల్లాల్లో ఆటోలు, బైక్లను ఎత్తుకెళ్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్�
హోలీ పండుగ సందర్భంగా నగరంలో పలు చోట్ల ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి గంజాయితో తయారు చేసిన 100 కుల్ఫీ ఐస్క్రీమ్లు, 32 గాంజా గోలీలు, 108 �