హోలీ పండుగ సందర్భంగా నగరంలో పలు చోట్ల ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి గంజాయితో తయారు చేసిన 100 కుల్ఫీ ఐస్క్రీమ్లు, 32 గాంజా గోలీలు, 108 �
తన వ్యక్తిగత విషయాల్లో అడ్డువస్తున్నదని కన్నతల్లినే భర్తతో కలిసి ఓ కూతురు హతమార్చింది. మూర్చవ్యాధితో మృతి చెందినట్లు నమ్మించడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో కటకటాల పాలయ్యింది. ఆలస్యంగా వెలుగు చ�
మనీ లాండరింగ్ పేరుతో 66ఏళ్ళ వయస్సుగల ఒక రిటైర్డ్ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి, రూ.28.68లక్షలు దోచుకున్న ఐదుగురిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు సె
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను మహిళ హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చీరతో చెట్టుకు ఉరివేసి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం చేశారు.
పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను వరుసగా చోరీ చేస్తున్న వారిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.8 లక్షల విలువచేసే 7 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి విక్రయిస్తున్న నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు �
నీలోఫర్ దవాఖానలో నెల రోజుల పసికందు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఘటన జరిగిన 24 గంటల్లోపు నిందితులను గుర్తించి నెల రోజుల పసికందును తల్లి చెంతకు చేర్చారు. ఆదివారం నాంపల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విల�
వివిధ చోరీ కేసు ల్లో పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన అలం�
Antibiotics | ప్రజల ప్రాణాలకు హానికలిగించే నకిలీ మందులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కొరడా ఝళిపిస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా నకిలీ ఔషధాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన డీసీఏ అధికారులు.. శుక్ర
వృద్ధురాలి మెడలో నుంచి మంగళసూత్రం అపహరించిన నిందితుడిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఎస్ఆర్నగర్ ఏసీపీ వెంకటరమణ వివరాలు వెల్లిడించారు. బోరబండ, హబీబ్ ఫాతిమానగర్కు చెందిన గుడిమెట�
రూ. 20 వేల కోసం ఓ యువకుడిని ముగ్గురు కలిసి కొట్టి చంపారు. మేడ్చల్లో బుధవారం జరిగిన ఈ హత్య కేసులోని నిందితులను పోలీసులు పట్టుకుని, రిమాండ్కు తరలించారు. ఈ వివరాలను ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ స
చిరాగ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జూలై 26న జరిగిన బంగారం చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేశామని ఎస్పీ రూపేశ్ వెల్లడించారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల
అంగన్వాడీ టీచర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతోపాటు దోచుకున్న బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తాడ్వాయి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రవీందర్ కేసు వివ
పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదంతో రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఓ కుటుంబానికి చెందిన వారు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.
నిషేధిత పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న ఇద్దరిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 19.2 లక్షల విలువజేసే నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసు�