నిషేధిత పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న ఇద్దరిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 19.2 లక్షల విలువజేసే నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసు�
ఎస్సై వేషమేసి..పోలీస్ శాఖలో నేరుగా ఉద్యోగాలిపిస్తానని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ కథనం ప్రకారం.. వరంగల్
మూడు రోజుల పసికందు కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. 24 గంటల్లోనే శిశువును తల్లిదండ్రులకు అప్పగించడంతో పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిసింది. కిడ్నాప్ అయిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 107 సీసీ ఫుట�
తన బైక్ డబ్బులు ఇవ్వలేదని, అందరి ముందు హేళన చేస్తున్నాడని స్నేహితుడిని మరో స్నేహితుడే నమ్మించి గొంతు కోశాడు. ఆ తర్వాత తప్పించుకొని తిరుగుతూ.. బుధవారం పోలీసులకు చిక్కాడు.
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను వన్టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించిన పూర్వాపరాలను ఇన్చార్జి ఎస్హెచ్వో, ఇన్స్పెక్టర్ లావుడ్యా రాజు వెల్లడించ�