Kulgam | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో మరోసారి ఎదురుకాల్పులు (gunfight) చోటు చేసుకున్నాయి. కుల్గాం (Kulgam) జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
కేవలం రెండు నెలల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు. జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ కాన్వాయ్పై జరిగిన ఉగ్రవాడిలో మరణించిన ఉత్తరాఖండ్కు చెందిన సైన�
సిక్కింలో ఇటీవల ఆకస్మికంగా సంభవించిన వరదల నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఆ రాష్ట్రంలో ఇంకా వరద సహాయ చర్యలు, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది.
Terror Attack: ఆర్మీ వాహనంపై జరిగిన అటాక్లో ఏడు మంది ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పూంచ్, రాజౌరీ సెక్టార్లలో గాలింపు మొదలుపెట్టారు. పాక్లోని లష్కరే తోయిబాకు చె�
CM KCR | నార్త్ సిక్కింలోని జైమా వద్ద, విధి నిర్వహణలో వున్న ఆర్మీ అధికారులు, జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం, ప్రమాదవశాత్తూ లోయలో పడిన ఘోర ప్రమాదంలో, ప్రాణ నష్టం జరగడం, పలువరు తీవ్రంగా గాయపడడం పట్ల ముఖ్యమంత్రి
రైల్వే పోలీసుల అదుపులో ఇద్దరు ఆర్మీ జవాన్లు కుమ్రంభీం ఆసీఫాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ)/కాగజ్నగర్ రూరల్, జూలై 14 : సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజామొద్దీన్ వెళ్తున్న దురంతో సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రె�