తమిళనాడులోని కృష్ణగిరిలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఆర్మీ జవాన్ను డీఎంకే పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ హత్య చేశాడు. ఈ ఘటనలో జవాన్ సోదరుడు గాయపడ్డాడు. నిందితుడు చిన్నస్వామిగా గుర్తించారు. పోలీసులు నింద
దేశ రక్షణలో ముందుండేది ఆర్మీ. నెలల తరబడి కుటుంబాలకు దూరంగా మాతృభూమి సేవలో తరించే ఈ జవాన్ల త్యాగం వెలకట్టలేనిది. కాల్చేసే వేడి.. కొరికేసే చలి.. తడిపి ముద్ద చేసే వర్షం ఇబ్బంది పెట్టినా అహర్నిశలు సంసిద్ధులై ఉ�
దస్తురాబాద్ మండలం పెర్కపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్(హవల్దర్) రామకృష్ణ అంత్యక్రియలు, బుధవారం స్వగ్రామంలో ఆర్మీ అధికార లాంఛనాలతో నిర్వహించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జవాన్ను మావోయిస్టులు హత్య చేశారు. బీజాపూర్ జిల్లా మిర్తూర్ గ్రామానికి చెందిన ఆసరామ్ కడ్తి.. రాజ్నందగావ్ జిల్లా డీఆర్జీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా
జవాన్ను పరిశీలించిన సిబ్బంది ఆయనకు బీపీ, పల్స్ లేకపోవడంతో ఎమర్జెన్సీగా ప్రకటించారు. విమానంలో డాక్టర్ లేదా నర్సు ఎవరైనా ఉన్నారా అని అనౌన్స్మెంట్ చేశారు.
Case on Jawan | దేశానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐతో పంచుకుంటున్న ఓ ఆర్మీ జవాన్ను కేంద్ర భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అమృత్సర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. �
త్యాగాల కుటుంబాలకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం దేశం కోసం అమరులైనతెలుగు తేజాలు మన బంధాలతో మనం సంతోషంగా ఉండటం కోసం.. వారు బంధాలకు దూరంగా ఉంటున్నారు.. అనుబంధాన్ని త్యాగం చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో అ�
తన చివరి సందేశంలో రావత్ న్యూఢిల్లీ, డిసెంబర్ 12: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని భారత సైన్యం ఆదివారం విడుదల చేసింది. హెలికాప్టర్ ప్రమాదానికి ఒక రోజు ముందు డిసెంబర్ 7న సాయంత్రం ఆయన ఆ సందే
బాధితుడు సిద్దిపేట జిల్లాకు చెందిన సాయికిరణ్రెడ్డి విమానం ఎక్కిన తర్వాత కన్పించని సైనికుడు ఢిల్లీలో దిగినట్టు సీసీ కెమెరాలో రికార్డు 7 రోజులుగా లభించని ఆచూకీ.. చేర్యాలలో కేసు చేర్యాల, డిసెంబర్ 12: ఓ ఆర్�
సికింద్రాబాద్ : ఆర్మీలో పనిచేస్తున్న తాను ఫ్లాటును అద్దెకు తీసుకుంటానని నమ్మబలికి ఆన్లైన్ ద్వారా ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోంచి రూ.89,999లు తస్కరించారు. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వి�
‘నమస్తే తెలంగాణ’ కథనం నా మనస్సుకు హత్తుకుంది ఆర్మీ జవాన్ బత్తుల లక్ష్మీదేవి సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 7: ఎనిమిదేండ్లుగా ఆర్మీలో జవాన్గా విధులు నిర్వహిస్తున్నా తాను ఎవరికీ తెలియదని యాదాద్రి భువనగ�
కాచిగూడ : చెన్నై ఎగ్మోర్ రైల్లో ప్రయాణిస్తున్న ఆర్మీ ఉద్యోగికి చెందిన ఖరీదైన సెల్ఫోన్ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం �
తాంసి : తాంసి మండలం పొన్నారిలో ఇటీవల మరణించిన ఆర్మీ జవాన్ దాసరి నవీన్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. మొదటి వారి ఇంటినుంచి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు చుట్టుపక్క�
లక్నో: ఒక జవాన్ ముగ్గురు మహిళలను పెండ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఫిర్యాదుతో అతడి గుట్టు బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన మనీష్ కుమార్ భారత ఆర్మీలో హవిల్దార్. మొదటి �