జిల్లాలోని కొందుర్గు తహసీల్ ఆఫీసులో ఆర్వోఆర్, పహాణీ నకలుకు రూ.40వేలు డిమాండ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రికార్డు అసిస్టెంట్ బాలరాజ్ మరో ప్రైవేటు ఉద్యోగితో కలిసి లంచం డిమాండ్ చేశాడంటూ ఓ �
Army jawan | ఆర్మీ జవాన్(Army jawan,) గన్తో కాల్చుకొని ఆత్మహత్య(commits suicide)కు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన బుధవారం లంగర్హౌస్(Langerhouse) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మీ సెంటర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్కు �
సిక్కిం వరదల్లో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం కుమ్మన్పల్లికి చెందిన ఆర్మీ జవాన్ నీరడి గంగాప్రసాద్కు ఆదివారం గ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
మణిపూర్లో దారుణా లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఆర్మీ జవాన్ మృతదేహాన్ని ఇం ఫాల్ తూర్పు జిల్లాలోని ఖునింగ్టెక్ గ్రామంలో పోలీసులు ఆదివారం కనుగొన్నారు.
accidental firing | ప్రమాదవశాత్తు జరిగిన కాల్పుల్లో (accidental firing) ఒక ఆర్మీ జవాన్ మరణించాడు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. జమ్ముకశ్మీర్లోని బందిపోరా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
హెలీకాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ అనిల్కు అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. ‘వీరుడా నీకు వందనం.. అమరుడా నీకు వందనం’ అంటూ నినదిస్తూ హోరెత్తించింది. అంతకుముందు ఆర్మీ అధికారులు అనిల్�
అశ్రునయనాల మధ్య ఆర్మీ జవాన్ అనిల్ అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామంలో ముగిసాయి. గురువారం జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అసువులుబాసిన అనిల్ (29) భౌతికకాయం శనివారం ఉదయం ఆయన స్వగ్రామమైన
జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ (Pabbala Anil) మృతిపట్ల మంత్రి కేటీఆర్ (Minister KTR) దిగ్భ్రాతితి వ్యక్తం చేశార�
జమ్ము కశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మలాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్(29) గురువారం మృతి చెందారు. కిస్త్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రా
జమ్మూ కశ్మీ ర్ రాష్ట్రం కిస్తార్ జిల్లా మార్వా అటవీ ప్రాంతంలో జరిగిన హెలీకాప్టర్ ప్ర మాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మలాపూర్ గ్రా మానికి చెందిన ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ (29) మృతి చెం�
Bathinda Military Station | పంజాబ్ (Punjab)లోని బఠిండా మిలిటరీ స్టేషన్ (Bathinda Military Station) లో ఇటీవల కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పంజాబ్పోలీసులు (Punjab Police) నలుగురు జవాన్లను చంపింది ఓ సైనికుడే అని �
Army jawan | ఈ నెల 13న ఆ జవాన్ (Army jawan) ఇంటికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో సేనాపతి ఇంట్లో లేడు. దీంతో సేనాపతి గురించి అతడి భార్య సుధేష్ణను అడిగాడు. ఫోన్ చేసి అతడ్ని పిలువాలని చెప్పాడు. అలాగే తన భార్య, సేనాపతి మధ్య అక్రమ సంబ