ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల జట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. రెండు విభాగాల్లోనూ భారత్ అగ్రస్థానాన నిలిచి స్వర్ణాలు గెలుచుకుంది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియ�
Chess Olympiod : చదరంగం ఆటను ఏలుతున్న భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ తరహాలో జరిగే ఫిడె చెస్ ఒలింపియాడ్లో దేశానికి తొలిసారి స్వర్ణం అందించారు. 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత బ
ప్రతిష్ఠాత్మక 45వ చెస్ ఒలింపియాడ్లో భారత్ స్వర్ణ చరిత్ర లిఖించింది. టోర్నీలో తొలిసారి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన టోర్నీ ఓపెన్ విభాగంలోభారత్ మరో రౌండ్ మిగిలుండగానే 19 �
భారత యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్ సత్తాచాటాడు. ఇటీవల జరిగిన చెన్జెన్ చెస్ మాస్టర్స్, బుందుస్లిగా టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడం ద్వారా తాజా ఫిడే ర్యాంకింగ్స్లో తొమ్మిదో ర్యాంక్�
చెన్నై గ్రాండ్మాస్టర్ చెస్ చాంపియన్షిప్లో దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన టైబ్రేక్ పోరులో గుకేశ్..తెలంగాణకు చెందిన ఇరిగేసి అర్జున్పై విజయం సాధించాడు. మొత్తం ఏడు రౌండ్లు ముగ
మెల్ట్వాటర్ చాంపియన్స్ టూర్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేసి వరుసగా రెండో రౌండ్లోనూ ఓటమి చవిచూశారు. ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో 0.5-2.5 స్కోరు
Indian Grandmaster | ప్రపంచ నెంబర్ వన్ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్లసన్కు భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఎగిగైసి షాకిచ్చాడు. ఎయిమ్చెస్ రాపిడ్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో కార్లసన్పై అర్జున్ విజయం సాధించాడు.
జాతీయ సీనియర్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. మంగళవారం జరిగిన తొమ్మిదో రౌండ్ పోరులో అర్జున్...వీ ప్రణవ్(తమిళనాడు)పై విజయం సాధించాడు. ద�
చెన్నై: చక్కటి ప్రదర్శనతో దుమ్మురేపుతున్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసి.. మరో రౌండ్ మిగిలుండగానే టాటా స్టీల్ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. తద్వారా.. పి. హరికృష్ణ, అధిబన్, విదిత్ గుజ
భారత్ నుంచి బ్లిట్జ్లో అగ్రస్థానానికి హైదరాబాద్: తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. బ్లిట్జ్ విభాగంలో తన ఆరాధ్య ఆటగాడు, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ను