చెరువుల సుందరీకరణ, పరిరక్షణపై హైడ్రాకు చిత్తశుద్ధి లోపించిందని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ విమర్శలు గుప్పించారు. మియాపూర్లోని పటేల్కుంట చెరువు సుందరీకరణ పనులను ప్రారంభి
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10మంది ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మార్చి 4న సుప్రీంకోర్టు విచారణ
MLA Gandhi | కొండాపూర్, ఫిబ్రవరి 18 : డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. మంగళవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఓయూ
రాష్ట్ర శాసనసభ ప్రజాపద్దుల కమిటీ తొలి సమావేశం రసాభాసగా మారింది. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ నియామకంపై బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను నిలదీశారు. చైర్మన్ను ఎలక్షన్ ద్వారానా? లేక స�
అంతలో మళ్లీ తానే, ‘ఈ రేవంత్రెడ్డి పరిపాలనేమిటో అర్థం కావడం లేదు. ఏం జరుగుతున్నదో, ఏం జరగటం లేదో తెలియటం లేదు. రియల్ ఎస్టేట్ అయితే అంతా కుప్పకూలింది. మా వాళ్లు చాలామంది మళ్లీ కేసీఆర్ వస్తాడనుకొని 50 కోట్�
Padi Kaushik Reddy | ఆంధ్రా సెటిలర్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తనపై చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. నిన్నటి ప్రెస్మీట్లలో ఎక్కడా కూడా తాను సెటిలర్స్ అనే పదమే వా�
Padi Kaushik Reddy | నాకు దూకుడు ఎక్కువ ఉంటే.. దానం నాగేందర్కు గోకుడు ఎక్కువ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ గోకుడు బంజేయాలని సూచించారు. సిగ్గు శరం లజ్జ మానం ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామ
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాలక, విపక్షాలు రెండు చక్రాల వంటివి. రెండూ కలిసి ప్రజాహితమనే ఏకైక లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. దీనికనుగుణంగానే వ్యవస్థలు, సంప్రదాయాలూ స్థిరమైనాయి.
శ్రీరాముడిని మొక్కుదాం.. బీజేపీని ఓట్లతో తొక్కుదాం అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి కాసాని �
ఇతర పార్టీల నేతల కోసం గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లివ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
KTR | ఈ రాష్ట్రంలో ఎవరికి వారే ముఖ్యమంత్రులం అవుతామని ప్రకటించుకుంటున్నారు.. చివరకు ఎన్నికల పోటీలో లేని జానారెడ్డి కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంది.. పదవులు వెతుక్కుంటూ వస్తాయని అంటున్నా�
కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం అధిక ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతుంటే, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూ�