BRSV | శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ యూత్ నాయకులు చేపడితే ఆలేరు పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ యూత్ నాయకులు అన్నారు.
అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ సిండికేట్ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ 40 కోట్ల విలువైన 6.2 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నా�
లైంగిక వేధింపులను ప్రతిఘటించిన మహిళను మధ్యప్రదేశ్లోని చతార్పూర్ జిల్లాలో కదులుతున్న రైలు నుంచి తోసివేసిన ఘటనలో నిందితుడి(26)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
కోయంబత్తూర్లోని తొండముతూర్లో వృద్ధురాలి నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్దులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మెట్రో రైళ్లు, రైల్వేస్టేషన్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో మాటువేసి నగలు, నగదు సహా విలువైన వస్తువులను కొట్టేసే కిలేడీ ముఠా గుట్టును ఢిల్లీ పోలీస్ స్పెషల్ మెట్రో యూనిట్ రట్టు చేసింది.
ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రుణాల పేరుతో రూ 109 కోట్లు కొల్లగొట్టిన మైక్రోఫైనాన్స్ కంపెనీ ఎండీని ఒడిషాలోని సుందర్ఘఢ్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు.
పొరుగింటి వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చిన బాలిక (16) తీవ్ర మనస్ధాపంతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన తమిళనాడులోని తిరువణమలై జిల్లాలో వెలుగుచూసింది.
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు ఆయన అనుచరులకు సంబంధించి మనీల్యాండరింగ్ వ్యవహారాలపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది.
ముంబై : నాలుగేండ్లుగా వివాహితపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డారనే అభియోగాలపై కొరేగావ్కు చెందిన ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నేరాన్న�
ముంబై : మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్తో 12 మందికి పైగా మహిళలను మోసం చేసిన బీటెక్ గ్రాడ్యుయేట్ (33)ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని థానే జిల్లాకు చెందిన విశాల్ సురేష్ చవాన్ అలి