హైదరాబాద్ : వీసా గడువు ముగిసినా దేశంలో అక్రమంగా నివసిస్తున్న 40 మంది విదేశీయులను రంగారెడ్డి జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ల�
బెంగళూర్ : క్యాబ్ బుకింగ్ను క్యాన్సిల్ చేసిన యువతి(19)ని వేధించిన క్యాబ్ డ్రైవర్ను బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని హెన్నూర్కు చెందిన ఎస్ పూర్విక్ (22)గా గుర్తించారు. నవంబర్ 11న జరిగిన
ముంబై : బాలీవుడ్ నటి పూనం పాండే భర్త సామ్ బాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు వేధింపులక గురిచేశాడని పూనం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నార�
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో రైతులను పొట్టనపెట్టుకున్న వారు దర్జాగా రోడ్లపై తిరుగుతుంటే తనను మాత్ర అకారణంగా నిర్బంధించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఎలాంటి ఉత్తర్వులూ, ఎఫ్
న్యూఢిల్లీ : ముంబై నుంచి గోవా వెళుతున్న ఓడలో జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారుల దాడిలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్తో పాటు పట్టుబడిన వారిలో యువతి మున్మున్ ధమెచా ఉండటంతో
ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డొంబివలి లైంగిక దాడి కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. తాజా అరెస్టులతో ఈ కేసులో బాధిత బాలిక ఆర�
ముంబై : అతడో ఘరానా దొంగ..తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు చేయడంలో చేయితిరిగిన నేరగాడు. 30కిపైగా ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన అతడు తాను ఓ ఇంటివాడయ్యేందుకు స్కెచ్ వేశాడు. చోరీ సొత్తుతో ఫ్లాట్ కొనుగోలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన మైసూర్లో వైద్య విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి ఘటనలో ఆరవ నిందితుడిని తమిళనాడులో కర్నాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో శనివారం ఐదుగురు నిందిత
ముంబై : ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా జరిగిన డ్రగ్ పార్టీపై దాడుల్లో పట్టుబడ్డ ఇద్దరు యువకులకు బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. రాబోయే పరిణామాలను గమనించకుండా