Ancient tomb | దక్షిణ అమెరికాలోని పనామా సిటీలో పురాతన నాగరికతకు చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 12 శతాబ్దాల నాటి సమాధిని తవ్వుతుండగా భారీ ఎత్తున బంగారం, విలువైన వస్తువులు బయటపడ్డాయి. దాంతో శాస్త్రవేత్తలే షాక్
మధ్య అమెరికా దేశమైన పనామాలో పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు 1200 ఏండ్ల నాటి ఒక ఆసక్తికర సమాధిని గుర్తించారు. పనామా నగరానికి 100 మైళ్ల దూరంలోని ఎల్ కానో ఆర్కియాలజికల్ పార్కులో కనుగొన్న ఈ సమాధిలో పలువురి శవ�
పదో శతాబ్దం నాటి జైన శిల్పాలను పురావస్తు శాస్త్రవేత్తలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లి శివారులో చెరువు తూముకు గుర్తించారు. అక్కడ రాష్ట్రకూటుల కాలం నాటి జైన తీర్థంకర శిలా ఫలకాలు, శిల్పా�
Sword | జర్మనీ (Germany) లో పురావస్తు శాస్త్రవేత్తలు (Archaeologists) జరిపిన తవ్వకాల్లో కాంస్య యుగానికి చెందిన ఓ ఖడ్గం బయటపడింది. దాదాపుగా 3 వేల సంవత్సరాలైనా ఆ ఖడ్గం ఇప్పటికీ ఏమాత్రం పాడవకుండా మెరుస్తుండటం ఆశ్చర్యానికి గురి�
నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి బీఎన్ఆర్ హిల్స్ వద్ద గల తాబేలు గుండు కింద కొత్త రాతియుగపు ఆనవాళ్లను గుర్తించినట్టు పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగా
జెంగ్ఝూ : సెంట్రల్ చైనాలో బయటపడిన 8,000 ఏండ్ల నాటి మట్టి కుండల్లో చైనా ప్రజలు మొనాస్కస్ను ఉపయోగించి మద్యం తయారు చేసినట్టు ఆధారాలు లభించాయని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. హెనాన్ ప్రావిన�
కైరో, నవంబర్ 16: సుమారు 4,500 ఏండ్ల క్రితంనాటి ఓ సూర్య దేవాలయాన్ని ఆఫ్రికా దేశం ఈజిప్టులో పురావస్తు శాఖ పరిశోధకులు తాజాగా గుర్తించారు. క్రీస్తుపూర్వం 25వ శతాబ్దానికి చెందిన ఫారోల కాలంలో ఈ ఆలయం నిర్మించినట్టు �
బయటపడ్డ 4500 ఏళ్ల క్రితం నాటి సూర్యదేవాలయం | వంద ఏళ్లు కాదు.. రెండువందల ఏళ్ల క్రితం నాటిది కాదు… సుమారు 4500 ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాలయాన్ని
ఇటలీలో తవ్వకాల్లో గుర్తించిన శాస్త్రవేత్తలు రోమ్, నవంబర్ 6: ఇటలీలోని పురాతన నగరం పాంపేలో జరిపిన తవ్వకాల్లో 2 వేల ఏండ్ల నాటి ‘బానిస గది’ ఆనవాళ్లు లభించాయి. ఆ చిన్న గదిలో మూడు మంచాలు, మట్టికుండ, చెక్క బీరువ�
ఎక్కడ చూసినా ఎముకల గూళ్లు.. ఎంత దూరం వెళ్లినా.. అవశేషాలు, పుర్రెలు, అస్థిపంజరాలు. కుప్పలు కుప్పలుగా సుమారు 1.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఎక్కడ చూసినా అవే. ఇన్ని రోజులు ఎవ్వరూ అటువైపు కూడా వ�
గత కొన్నేళ్లుగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటోంది చెన్నై సొగసరి రెజీనా. ప్రయోగాలకు ప్రాముఖ్యతనిస్తోన్న ఆమె ప్రతినాయిక ఛాయలున్న పాత్రల్లో సత్తాచాటుతోంది. తాజాగా ఆమె ఆర్కియాలజిస్ట్గా సరికొత్త అవతారంలో