Rajampet | అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్టీసీ డిపో మేనేజర్ సహా ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆర్టీసీ పెట్రోల్ బంకులో రూ.62 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అవ్వడంతో ఏపీఎస్ఆర్టీసీ అ�
Free Bus | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పంద్రాగస్టు సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
తిరుమలలో ప్రైవేట్ వాహనాలు భక్తుల నుంచి వసూలు చేస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా తిప్పాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది
Whatsapp Governance | ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా ఈజీగా పనులు పూర్తయ్యేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ పౌర సేవలను త్వరగా అందించడానికి మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో వాట్స�
Maha Kumbh Mela | మహా కుంభమేళాకు వెళ్లాలని అనుకునే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. యూపీలోని ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక ప్యాకేజీని ఏపీఎ�
Free Bus | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. �
APSRTC | దసరా పండక్కి ఊరెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా 6,100 బస్సులు నడిపించనుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల నుంచి ఏపీకి వచ్చే వారితో పాటు, రా�
ఆర్టీసీ ప్రయాణికుల కోసం తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల కోటాను 1000కి పెంచినట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. 300 కిలోమీటర్ల దూరంపైబడిన నగరాల నుంచి వచ్చే బస్సులకు 80శాతం టికెట్లను, ఆ లోపు దూరం నుంచి వచ్చే బస్స�
తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నాయకులు గురువారం విజయవాడలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావును కలిశారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో విధివిధానాల రూప�
దూరప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా మల్టి సిటీ జర్నీ రిజర్వేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీంతో రెండు బస్సుల్లో ప్రయాణానికి ఒకే టికెట్ జారీ చేసే విధానం అమలులోకి వచ్చింద�