అమరావతి : ఏపీలో పీఆర్సీ కొత్త జీవోలకు వ్యతిరేకంగా తలపెట్టనున్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమ్మెకు ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న సమ్మెలో ఆర్ట
అమరావతి : సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక బస్సులు నడుపుతుంది. 50శాతం ఎక్స్ట్రా ఛార్జీలతో 1266 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు ప్రత్యేక బస్�
AP News | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజంపేట బస్సుల ఘటనలో 12 మంది మృతి చెందారు. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. గండ్లూరులో
ప్రయాణ అప్రమత్తత (జర్నీ అలెర్ట్) కోసం సెల్ఫోన్కు పంపే ఎస్ఎంఎస్లో ఇక డ్రైవర్ ఫోన్ నంబర్ ఉండదని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ : అంతరాష్ట్ర బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ రేపటి నుంచి పునరుద్దరించింది. రేపటి నుంచి ఏపీ, కర్ణాటకలోని గమ్యస్థానాలకు బస్సులు నడపనుంది. ఆయా రాష్ర్టాల్లోని లాక్డౌన్ నిబంధనలు అనుసరించి టీఎస్
అమరావతి,జూన్ 19: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి సర్కారు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చింది. ఈనెల 21 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలిపులు ఇచ్చారు. దీంతో అన్ని రకాల కార్యకలాపాలకు సాయంత్రం 6గ
ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ( ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ)గా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాల
ఏపీకి టీఎస్ఆర్టీసీ బస్సులు బంద్ | ఏపీలో పగటిపూట పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపివేస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఏపీకి వెళ్లే బస్సుల ముందస్తు రిజర్వేషన్లను కూడా