ఏపీఎస్ఆర్టీసీ ఈయూ (ఎంప్లాయీస్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షుడు వైవీరావు గుండెపోటుతో మృతిచెందారు. గొల్లపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్ రహిత సేవలను అందించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. యునిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ను ప్రవేశపె�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ (ఏపీఎస్ ఆర్టీసీ) బంపరాఫర్ ప్రకటించింది. తమ కొత్త బ్రాండ్కు మంచి పేరు చెప్పిన వారికి క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అద్భుత అవకాశాన్ని కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఏపీ సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న 896 మంది ఉద్యోగుల కుటుంబాలకు...
రేపటి నుంచి ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఉత్తర్వులు వెలువరించింది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని, సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు లేదని....
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ఏడువేల మంది ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో ఎలక్ట్రిక్ బైకులను అందించేందుకు సిద్ధమైంది. అలాగే బస్ స్టేషన్లలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాల�
అమరావతి : ఆర్టీసీ బస్సు తన వాహనాన్ని ఢీకొట్టిందని ఆరోపిస్తూ విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్ సమీపంలో బస్సు డ్రైవర్పై ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. 28 ఏళ్ల యువతి ఆర్టీసీ బస్సును ఆపి, డ్రైవర్ చొక్కా కాలర్ �
అమరావతి : ఏపీలో పీఆర్సీ కొత్త జీవోలకు వ్యతిరేకంగా తలపెట్టనున్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమ్మెకు ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న సమ్మెలో ఆర్ట
అమరావతి : సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక బస్సులు నడుపుతుంది. 50శాతం ఎక్స్ట్రా ఛార్జీలతో 1266 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు ప్రత్యేక బస్�
AP News | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజంపేట బస్సుల ఘటనలో 12 మంది మృతి చెందారు. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. గండ్లూరులో
ప్రయాణ అప్రమత్తత (జర్నీ అలెర్ట్) కోసం సెల్ఫోన్కు పంపే ఎస్ఎంఎస్లో ఇక డ్రైవర్ ఫోన్ నంబర్ ఉండదని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ : అంతరాష్ట్ర బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ రేపటి నుంచి పునరుద్దరించింది. రేపటి నుంచి ఏపీ, కర్ణాటకలోని గమ్యస్థానాలకు బస్సులు నడపనుంది. ఆయా రాష్ర్టాల్లోని లాక్డౌన్ నిబంధనలు అనుసరించి టీఎస్