అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంజూరు చేసిన 3 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి శుక్రవారం శ్రీలంక పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ద్వీప దేశానికి ఈ బెయిలవుట్
కేంద్ర మంత్రివర్గం బుధవారం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ క్వాంటమ్ మిషన్కు ఆమోదం తెలిపింది. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి రంగాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2023-24 నుంచి 20
ఇటీవల వడగండ్ల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.151.46 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పంట పొలాలకు వెళ్లాలంటే చుట్టూ పది కిలోమీటర్ల మేర తిరిగిపోవాల్సిన దుస్థితి నుంచి ఆ రైతులకు మోక్షం లభించే తరుణం వచ్చింది. వాగులో నీరు లేనప్పుడు కాలినడకన వెళ్లినా, ఇప్పుడు పాలేరు నిండా నీటితో పారుతుండడంతో
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో అసెంబ్లీలు చేసిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ల వైఖరిపై వివాదం కొత్త మలుపు తీసుకొన్నది. గవర్నర్లు బిల్లులు ఆమోదించడానికి నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించాలని కేంద్ర
ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ చేసిన బిల్లును తమిళనాడు అసెంబ్లీ రెండోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. మొదటిసారి చేసిన బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి మార్చి 8న తిప్పి పంపించారు. బిల్లుపై అదనపు సమాచారం అవసరమ�
జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 385 సీసీ రోడ్లు, ఒక మెటల్ రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వం రూ.32.89 కోట్లను �
హిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. దేశంలో మహిళలకు సముచి
అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.5 కోట్లు విడుదల చేసింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక గుడి పునరుద్ధరణకు గతంలోనే సీఎం కేసీఆర్ తన సొంత నిధులు రూ.1.20కోట�
ఉపాధ్యాయుల కల సాకారం కానున్నది. సంక్రాంతి సందర్భంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీ లు చేపట్టాని సీఎం కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు విద్య, ఆర్థిక శాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు అన�
గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు మారుమూల పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నూతన పంచాయతీలు ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తూ బీఆర్ఎస్ సర్కారు ప
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఓ దివ్యాంగుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. తన వద్దకు వచ్చిన ఆయన్న చూసి తన కుర్చీ దిగి కిందకు వెళ్లి స్వయంగా అర్జీ స్వీకరించారు. వినతి పత్రాన్ని తీసుకోవ
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ప్రజల వద్దక