ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ చేసిన బిల్లును తమిళనాడు అసెంబ్లీ రెండోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. మొదటిసారి చేసిన బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి మార్చి 8న తిప్పి పంపించారు. బిల్లుపై అదనపు సమాచారం అవసరమ�
జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 385 సీసీ రోడ్లు, ఒక మెటల్ రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వం రూ.32.89 కోట్లను �
హిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. దేశంలో మహిళలకు సముచి
అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.5 కోట్లు విడుదల చేసింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక గుడి పునరుద్ధరణకు గతంలోనే సీఎం కేసీఆర్ తన సొంత నిధులు రూ.1.20కోట�
ఉపాధ్యాయుల కల సాకారం కానున్నది. సంక్రాంతి సందర్భంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీ లు చేపట్టాని సీఎం కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు విద్య, ఆర్థిక శాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు అన�
గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు మారుమూల పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నూతన పంచాయతీలు ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తూ బీఆర్ఎస్ సర్కారు ప
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఓ దివ్యాంగుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. తన వద్దకు వచ్చిన ఆయన్న చూసి తన కుర్చీ దిగి కిందకు వెళ్లి స్వయంగా అర్జీ స్వీకరించారు. వినతి పత్రాన్ని తీసుకోవ
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ప్రజల వద్దక
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని, దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా రు
వ్యాపారాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని, నాలాను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను గుర్తించడం జరుగుతోందని, నోటీసులు ఇచ్చి నిర్మాణాలను తొలగిస్తామని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాద�
కార్యకర్తల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మా మిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన కాంగ్రె స్ నాయకులు పెంతల రాజు, అ
భారత్లో తయారైన మొట్టమొదటి టీబీ(క్షయ) టెస్ట్ కిట్కు ఆమోదం లభించింది. పుణెకు చెందిన మైల్యాబ్ సంస్థ ‘పాథోడిటెక్ట్' పేరుతో ఆర్టీ-పీసీఆర్ ఆధారిత టీబీ టెస్ట్ కిట్ను తయారు చేసింది
చనాక-కొరాట (ఆదిలాబాద్ జిల్లా), ముక్తీశ్వర (చిన్నకాళేశ్వరం) భూపాలపల్లి జిల్లా, చౌటుపల్లి హన్మంత్రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎత్తిపోతల పథకాలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి తుది అనుమతులు లభించాయి. ఢ