తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని, దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా రు
వ్యాపారాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని, నాలాను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను గుర్తించడం జరుగుతోందని, నోటీసులు ఇచ్చి నిర్మాణాలను తొలగిస్తామని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాద�
కార్యకర్తల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మా మిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన కాంగ్రె స్ నాయకులు పెంతల రాజు, అ
భారత్లో తయారైన మొట్టమొదటి టీబీ(క్షయ) టెస్ట్ కిట్కు ఆమోదం లభించింది. పుణెకు చెందిన మైల్యాబ్ సంస్థ ‘పాథోడిటెక్ట్' పేరుతో ఆర్టీ-పీసీఆర్ ఆధారిత టీబీ టెస్ట్ కిట్ను తయారు చేసింది
చనాక-కొరాట (ఆదిలాబాద్ జిల్లా), ముక్తీశ్వర (చిన్నకాళేశ్వరం) భూపాలపల్లి జిల్లా, చౌటుపల్లి హన్మంత్రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎత్తిపోతల పథకాలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి తుది అనుమతులు లభించాయి. ఢ
రాష్ట్రంలోని 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న కేసీఆర్ పౌష్టికాహార కిట్ల సరఫరా టెండర్లను ఖరారు చేయవచ్చునని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప�
తెలంగాణ ఖజానాకు మరో వెయ్యికోట్ల రూపాయలు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది
అన్నదాతలకు మేలు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో అండగా నిలువగా.. తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు అందించాలన్న ఉద్దేశంతో మరో కార్యక్రమానిక�
నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా గోదావరి మహోగ్ర రూపం దాల్చింది.. గ్రామాలను నదినీ ఒక్కటి చేసింది.. వేలాది గృహాలను ముంచింది.. పంట పొలాలను కబళించింది.. వరదల కారణంగా 16,044 కుటుంబాలు ప్రభావితమయ్యాయి.. సీఎం కేస
ఉమ్మడి రాష్ట్రంలో ఛిద్రమైన కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నది. సబ్బండ వర్గాలకు వివిధ పథకాలతో ఉపాధికి బాటలు వేస్తున్నది. ఉన్నచోట పని కల్పించడంతో వలసెళ్లిన వారందరూ తిరిగి పల్లెబాట పడుతున్న
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఏడాదిలోనే సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో రూ.892 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే కొన్ని పూర్తికాగా.. పలుచోట్ల శరవేగంగా జరుగుతున్నాయి. రూ.692 కోట్�