Jainoor | ఆదివాసి మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫారెస్ట్ రేంజ్ ఆధికారి రమేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదివాసి సంఘాలు గురువారం నిరసన తెలిపాయి.
Tamil Nadu Governor: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీని ఉద్దేశిస్తూ గవర్నర్ అర్లేకర్ ఇవాళ ప్రసంగించారు. ఆ సమయంలో ఆయన అనేక మంది తమిళ నేతల పేర్లను ఉచ్ఛరించారు. అయితే ఆ పేర్లను ఆయన తప్పుగా పలికారు. దీని పట�
Jogu Ramanna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని అవహేళన చేసినట్లు మాట్లాడారని ఆయన వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు
Anasuya bharadwaj | ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి రాశి వ్వు రాశీగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా..? అంటూ అనసూయ చేసిన కామెంట్స్ను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైన వీడియో తెరపైకి వచ్చింది. తాజాగా ఈ కామెంట్స్పై �
Shivaji | తాజాగా తన స్పీచ్పై మరోసారి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు శివాజీ. తనతోపాటు స్టేజ్పై ఉన్న ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పాడు. నా 30 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలా జరుగలేదు. నా స్టేట్మెంట్కు కట్టుబడే ఉన్నా.
తెలంగాణ వాళ్ల దిష్టి వల్లనే కోనసీమలో చెట్లు చనిపోయాయని.. కోనసీమవల్లనే తెలంగాణ వచ్చిందని.. సినీనటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని జడ్చర్ల ఎమ్మెల్యే అని
సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు నాగార్జునకు క్షమాపణలు చెప్తూ మంగళవారం ఆర్ధరాత్రి 12.02 నిమిషాలకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు.
Aniruddhacharya : తన మాటలను వక్రీకరించినట్లు అనిరుద్దాచార్య తెలిపారు. 25 ఏళ్ల అవివాహిత అమ్మాయిల గురించి చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన సారీ చెప్పారు. ఏఐ ద్వారా తన వీడియోను ఎడిట్ చేసి వైరల్ చేసినట్లు వెల్ల�