అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు,కార్మికుల జేఏసి పీఆర్సీపై గత కొద్ది రోజులుగా చేస్తున్న పోరాటాలకు భవన నిర్మాణ కార్మికుల సంఘం కడప జిల్లా కన్వీనర్ రామమోహన్,కో-కన్వీనర్ పాటిల్ చంద్రార
అమరావతి : జీతాల విషయంలో ఏపీ ఉద్యోగులు ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని ఒకపక్క కోరుతూనే పెరిగిన జీతాలు ఒకటో తేదీన వేస్తే అభ్యంతరాలు చేయడం ఏ�
అమరావతి : ఏపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ సచివాలయ ఉద్యోగ సం�
అమరావతి: ఏపీలో కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి ర్యాలీ చేస్తూ తమకు తీరని నష్టాన్నిచేకూర్చే కొత్త పీఆర్సీని రద్దు చేయాలంటూ
అమరావతి : ఏపీలో పీఆర్సీ జీవోల అమలుపై చర్చించేందుకు ఇక తమ నుంచి ఎలాంటి ఎదురుచూపులు ఉండబోవని పీఆర్సీపై ప్రభుత్వం వేసిన సంప్రదింపు కమిటీ సభ్యులు, మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశా
అమరావతి : ఏపీలో పీఆర్సీ వివాదం ముదురుతుంది . ఉద్యోగ సంఘాలు ఒకవైపు ప్రభుత్వం మరోవైపు పట్టుదలను కొనసాగిస్తున్నారు. ఈ దశలో ప్రభుత్వం ఈరోజు కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవో ప్రకారం జీతాలు, పెన్షన్ బిల్లులను �
అమరవాతి : ఆంధ్రప్రదేశ్లో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)పై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం మరోసారి ఈరోజు చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నాం 12 గంటలకు సచివాలయానికి రావాలని మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన సమితి న�
అమరావతి : ఏపీలో జిల్లాల పునర్విభజన విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిళ్లకు లొంగబోరని పీఆర్సీ సాధన సమితి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాస రావు స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆర్టీసీ నే�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 11 వ పీఆర్సీ వ్యతిరేక జీవోలపై సమ్మె బాట పట్టేందుకు ఏపీలోని పీఆర్సీ సాధన సమితి నాయకులు ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసును అందజేశారు. సచివాలయంలోని బ్లా�
అమరావతి : ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ఫిట్మెంట్పై తీసుకున్న నిర్ణయ జీవోల విడుదలపై సర్వత్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ రావు సీఎం జగన్కు అసంతృప్తి లేఖను పంప�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిపై పోలీసులతో ఉక్కుపాదం మోపటం దారుణమని సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాతో పాటు మరికొన్ని జ�