Cyclone Montha : అంతర్వేది వద్ద తీరం దాటిన 'మొంథా తుఫాన్' (Cyclone Montha) బీభత్సం సృష్టించనున్న నేపథ్యంలో ఆంధ్రపద్రేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా సీఎం రేవంత్రెడ్డి గురుదక్షిణగా గోదావరి జలాలను బనకచర్ల రూపంలో ఆంధ్రకు తరలించే అవకాశం కల్పిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మా జీ �
V Hanumantha Rao | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కలిశారు. ఈ భేటీ విజయవాడలో జరిగింది.
Chandrababu | గత వైసీపీ ప్రభుత్వంలె రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ అని తెలిపారు. నిర్వీర్యమైన వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడతా
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరిగిన హత్యలు, దాడులపై పార్లమెంటులో గళమెత్తుతామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఏపీ స�
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి విశాఖ, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్