కొన్ని వార్తలు వినడానికే ఆశ్చర్యంగా ఉంటాయి. పదహారేండ్ల క్రితం అనుష్క నటించిన బ్లాక్బస్టర్ ‘అరుంధతి’.. కోలీవుడ్లో ఇప్పుడు రీమేక్ కానున్నదట. మరి ఇంతకీ తమిళ జేజమ్మ ఎవరు? అనంటే ఊహించని సమాధానం కోలీవుడ్
Ghaati | చాలా కాలం తర్వాత స్వీటీ అనుష్క నుంచి వస్తున్న అవైటెడ్ చిత్రమే “ఘాటి”. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందడంతో ఆల్రెడీ సాలిడ్ బజ్ ఈ సినిమాపై ఉంది.
Ghaati | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి నుంచి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న చిత్రం ‘ఘాటీ’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ�
రచయిత చింతకింద శ్రీనివాసరావు ఈ ‘ఘాటి’ల గురించి నాకు చెప్పారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో శీలావతి గాంజా రకం పెరుగుతుంది. దానికోసం ఓ వ్యవస్థ పనిచేస్తుంది.
Krish | తెలుగు సినిమా ఇండస్ట్రీలో "గమ్యం", "వేదం", "కృష్ణం వందే జగద్గురుం", "కంచె", "గౌతమీ పుత్ర శాతకర్ణి", "కొండ పొలం" వంటి వైవిధ్యభరిత చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, కొంత విరామం తర్వాత మర
‘ఘాటీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు తమిళ నటుడు విక్రమ్ప్రభు. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
Virushka : టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. స్టార్డమ్తో సంబంధం లేకుండా లండన్లో సామాన్యుడిలా జీవిస్తున్న టీమిండియా ప్లేయర్.. అప్పు
అగ్ర నటి అనుష్క కథానాయికగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ క్రైమ్ డ్రామా ‘ఘాటీ’. ఈ సినిమాపై ఆడియన్స్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
వెండితెరపై కొన్ని హిట్ పెయిర్స్ని ఆడియన్స్ అమితంగా అభిమానిస్తారు. వారి కాంబినేషన్ని మళ్లీ మళ్లీ చూడటానికి ఇష్టపడతారు. అలాంటి హిట్ పెయిరే.. ప్రభాస్, అనుష్క. వీరి కలయికకు సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ. �
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత అనుష్క నుంచి సినిమా రాలేదు. సాధారణంగా ఒక సినిమా విజయం సాధిస్తే.. దాని ఆసరాగా తీసుకొని పది సినిమాలకు సంతకాలు చేసేస్తుంటారు కథానాయికలు. కానీ అనుష్క మాత్రం అందుకు మ�
అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటీ’. ఫస్ట్ఫ్రేమ్స్ ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మి�