ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు హైకోర్టును ఆశ్రయించారు. తాను 65 ఏండ్ల సీనియర్ సిటిజన్నని, తన వయసుతోపాటు అనారోగ్య పరిస్థ�
అవినీతిరహిత సమాజం కోసం నిందితుడి స్వేచ్ఛకు భంగం వాటిల్లినా న్యాయస్థానాలు వెనుకాడరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవినీతి కేసులో ఓ ప్రభుత్వ అధికారికి ముందస్తు జామీను తిరస్కరిస్త్తూ పంజాబ్, హర్యా�
లగచర్ల కేసు (ఎఫ్ఐఆర్ 145)లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy)కి హైకోర్టులో ఊరట లభించింది. బోంరాస్పేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిం�
Actress Kasthur | నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల తెలుగుజాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మ�
ఓ కేసులో కస్టడీలో ఉన్న నిందితుడు వేరొక కేసులో ముందస్తు బెయిలును కోరవచ్చునని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఆ రెండో కేసులో అరెస్ట్ కానంత వరకు ఆయనకు ఈ హక్కు ఉంటుందని చెప్పింది.
Agrigold Case | ఏపీలో సంచలనంగా మారిన అగ్రి గోల్డ్ భూముల కొనుగోలు కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ కు శుక్రవారం బెయిల్ మంజూరయ్యింది.
మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పెట్టుకొన్న ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించింది.