పంజాగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ దేశం విడిచి వెళ్లేందుకు సహకరించారంటూ తనపై నమోదైన కేసు లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాల ని కోరుతూ స్థానిక ఇన్స్పెక్�
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఐఆర్ఆర్, లిక్కర్ కేసు, ఇసుక కేసుల్లో ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసుల గురించి మీడియాతో మాట్లా
AP High Court | అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) ముందస్తు బెయిల్ పిటీషన్పై విచారణనను ఏపీ హైకోర్టు( AP High Court ) రేపటికి వాయిదా వేసింది.
Fiber net Case | ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu) ముందస్తు బెయిల్ పిటిషన్(Petioion)పై విచారణ జనవరి 17కు వాయిదా పడింది.
YS Viveka Murder Case | మాజీ మంత్రి వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారణ రేపటికి (26వ తేదీ)వాయిదా వేసింది .
మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద ఓయూ పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 16న నమోదు చేసిన కేసులో ఏడో నిందితుడైన గోవా నివాసి ఎడ్విన్ న్యూన్స్కు ముందస్తు బెయిల్కు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
టీవీ9 చానల్ మాజీ సీఈవో వీ రవిప్రకాశ్కు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. రూ.18 కోట్ల నిధుల దుర్వినియోగం కేసు విచారణలో భాగంగా 2020 డిసెంబర�
న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసులో లోక్ జనశక్తి (ఎల్జేపీ) పార్టీ ఎంపీ ప్రిన్స్ రాజ్కు ఢిల్లీ కోర్టు శనివారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ బెయిల్ పిటిషన్ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి వ�