పే స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేలకొండపల్లి, ఇల్లెందు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
మున్సిపాలిటీల్లో వార్డుకో ఆఫీసర్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన పోస్టులను మంజూరు చేసింది. గ్రూప్-4లో మున్సిపల్శాఖకే అత్యధికంగా 2,701 పోస్టు లు మంజూరయ్యాయి.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. నార్మల్ డెలివరీ చేస్తే వైద్య సిబ్బందికి రూ.3 వేలు ప్రోత్సాహకం అందించనున్నది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స�
షాద్నగర్ ప్రాంత ప్రజలు, కార్మికులు, విద్యార్థుల స్వప్నం సాకారం కానున్నది. షాద్నగర్ ప్రాంతంలో పరిశ్రమలు, ఉపాధి కేంద్రాలు నానాటికి పెరుగుతుండడం, ఆయా పరిశ్రమల్లో విధులు నిర్వహించేందుకు సరిపడ ఉపాధి స్�
సైనికులు, సైనిక ఉద్యోగార్థుల పట్ల ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి సీఎ�
హైదరాబాద్ : అవసరం లేని ట్రాకింగ్ను నివారించేందుకు ఆపిల్ సంస్థ సిద్ధమైంది. అందుకోసం ఎయిర్ట్యాగ్స్ భద్రతా హెచ్చరికలను తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఆపిల్ ప్రకటించింది. ఎయిర్ట్యాగ్స్ ద్వారా అపర�
రూ.100లక్షల కోట్లతో పీఎం గతిశక్తి ప్రణాళిక : పీఎం మోదీ | రాబోయే రోజుల్లో పీఎం గతిశక్తి ప్రణాళికను ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రూ.100లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్
రాజస్థాన్లో 14 రోజుల లాక్డౌన్ | దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కట్టడికి కేరళ, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తుండగా.. తాజాగా రాజస్థాన్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది.
బిహార్లో మే 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ లాక్డౌన్ | బిహార్లో పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.