Air India | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు అదనంగా రూ.25 లక్షల పరిహారాన్ని ఎయిర్ ఇండియా ప్రకటించింది. టాటా సన్స్ ఇప్పటికే ప్రకటించిన రూ. కోటి పరిహారాని
Russia announces ceasefire | చాలా ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కాస్త విరామం కనిపించనున్నది. ఈ ఏడాది మే 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.
Raebareli | ఉత్తరప్రదేశ్లో కీలకమైన రాయ్బరేలీ (Raebareli) లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో మంత్రి దినేష్ సింగ్ను మళ్లీ పోటీకి దించింది.
Mehbooba Mufti | జమ్ముకశ్మీర్కు చెందిన మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అనంత్నాగ్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నా�
Wife Announces Reward To Kill Husband | తన భర్తను చంపిన వారికి రూ.50,000 రివార్డు ఇస్తానని భార్య ప్రకటించింది. ఈ మేరకు వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆ మహిళ భర్త దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి �
డబ్లిన్ : ఐర్లాండ్ ప్రధాని, భారత సంతతికి చెందిన లియో వరద్కర్ (45) బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
బ్రిటన్కు చెందిన షెఫీల్డ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్కూల్ విదేశీ విద్యార్ధులు సహా విద్యార్ధులందరికీ (MBA Students) రూ. 10.52 లక్షల చొప్పున స్కాలర్షిప్ను ప్రకటించింది.
పే స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేలకొండపల్లి, ఇల్లెందు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
మున్సిపాలిటీల్లో వార్డుకో ఆఫీసర్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన పోస్టులను మంజూరు చేసింది. గ్రూప్-4లో మున్సిపల్శాఖకే అత్యధికంగా 2,701 పోస్టు లు మంజూరయ్యాయి.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. నార్మల్ డెలివరీ చేస్తే వైద్య సిబ్బందికి రూ.3 వేలు ప్రోత్సాహకం అందించనున్నది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స�
షాద్నగర్ ప్రాంత ప్రజలు, కార్మికులు, విద్యార్థుల స్వప్నం సాకారం కానున్నది. షాద్నగర్ ప్రాంతంలో పరిశ్రమలు, ఉపాధి కేంద్రాలు నానాటికి పెరుగుతుండడం, ఆయా పరిశ్రమల్లో విధులు నిర్వహించేందుకు సరిపడ ఉపాధి స్�
సైనికులు, సైనిక ఉద్యోగార్థుల పట్ల ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి సీఎ�