మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక మొత్తం చట్టానికే విరుద్ధంగా ఉన్నదని నీటిరంగ నిపుణులు, న్యాయకోవిదులు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి అసంబ
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వృథా అని తమ పార్టీ ఎన్నడూ చెప్పలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు మినహా మల్లన్నసాగర్ లా�
కాళేశ్వరంతోపాటు ఆ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణంపై వి చారణ ప్రారంభించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మరి కొందరు ఇంజినీర్లకు సమన్లు జారీచేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ లో బదిలీ ప్రక్రియ అంతు చిక్కడం లేదు. సొసైటీలోని నాలుగో తరగతి ఉద్యోగులకు గత జూలై 31న బదిలీల ప్రక్రియను పూర్తి చేసినా ఇప్పటివరకు ఉత్తర్వులను మాత్రం ఇవ్వడ�
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన పనులను సత్వరమే పూర్తి చేయాలని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులకు సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్�
స్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిటీ గురువారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను ప్రారంభించనున్నది. ఈ మేరకు గురువారం బీఆర్కే భవన్లో నీటి పారుదల శాఖ అధికారులతో కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్లో కుంగిన పిల్లర్ వద్ద నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ డైనాసార్, వాట్సన్ ఏజెన్సీలతో టెస్టింగ్ పనులు కొనసాగిస్తూనే ఉంది.
నగర శివారులో మరో కొత్త లేఅవుట్ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేయనుంది. అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని తట్టి అన్నారంలో 35 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ ప్రమాణాలకు అనుగుణంగా లేఅవుట్ను అభివృద్ధి చేసే పనుల
అన్నారం పంప్ హౌజ్లోని రెండో మోటర్ వెట్న్ విజయవంతమైనట్టు అధికారులు మంగళవారం తెలిపారు. ఇటీవల కురిసిన అసాధారణ వర్షాలతో పంప్ హౌజ్ నీటమునిగిన విషయం తెలిసిందే.
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. మేడిగడ్డ బ్యారేజికి 28,62,390 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Mulugu | ములుగు (Mulugu) జిల్లా కేంద్రానికి సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.