Tamil Nadu : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 27 మందితో కూడిన జాబితాను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది.
Tamilnadu: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై, మహిళా మోర్చా చీఫ్ వనతి శ్రీనివాసన్.. ఒకే సీటు కోసం పోటీపడుతున్నారు. ఆ ఇద్దరూ కోయంబత్తూరు నార్త్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో �
DMK blackens Hindi signs | తమిళనాడులోని అధికారంలో ఉన్న డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్లరంగు పూస్తున్నారు. రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు సహా పలు చోట్ల ప్రభుత్వ సైన్ బోర్డులపై హిందీ అక్షరాలను నల
హిందీ భాష గురించి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ అశ్విన్కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై బాసటగా నిలిచారు. హిందీ జాతీయ భాష కాదని, తాను కూడా అదే చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. శనివా
Tamil Nadu hooch tragedy | తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో 50 మందికిపైగా మరణించిన కల్తీ మద్యం విషాదానికి బీజేపీ కారణమని అధికార డీఎంకే పార్టీ విమర్శించింది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై దీనికి కుట్ర పన్నారని డీఎంకే ఆ�
Tamilisai Soundararajan | తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ తమిళిసై సౌందర్ రాజన్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే
లోక్ సభ ఎన్నికల ఫలితాలు తమిళనాడు బీజేపీలో ముసలం పుట్టించాయి. ఆ రాష్ట్ర బీజేపీ ప్రస్తుత, మాజీ అధ్యక్షులు కే అన్నామలై, తమిళిసై సౌందర్రాజన్ మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఇరువురి మద్దతుదారులు సామాజ
Annamalai | తమిళనాడులో బీజేపీ విజయం కోసం తీవ్రంగా శ్రమించిన ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) ఓటమి దిశగా సాగుతున్నారు. కోయింబత్తూరు (Coinbatore) నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన అన్నామలైపై డీఎంకే (DMK) అభ్యర్థ�
KTR | సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మన దేశ ప్రధానులని ఓ ఇద్దరు బీజేపీ లీడర్స్ పేర్కొన్నారు. వీరి అజ్ఞానానికి దేశ ప్రజలందరూ నివ్వెరపోతున్నారు. ఇక ఆ ఇద్దరు బీజేపీ లీడర్స్పై బీఆర్ఎస్ వర్కింగ�
AIADMK : తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అన్నాడీఎంకే పార్టీ ఇవాళ తీర్మానం చేసింది. అన్నామలై వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నట్లు ఆ తీర్మానంలో పేర్కొన్నారు. అన్నాడీఎంకే జనర