భక్తిశ్రద్ధలతో గత 88 వారాలుగా హిందూ వాహిని సభ్యులతో పాటు స్థానిక భక్తులు కొడంగల్ శివారులోని శ్రీ సిద్ధినాం ఆంజనేయ స్వామి దేవాలయం లో ప్రతి శనివారం సామూహిక హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పారాయణం దిగ్విజయంగా నిర్వ�
సర్వ జగత్ రక్షకుడు ఆంజనేయ స్వామి... ఆ దేవుడి కృపతో అందరూ బాగుండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని వెంకటాపూర్లో హనుమాన్ దేవాల�
ఆపదలో ఉన్న వారికి అభయమిచ్చే ప్రదాత.. భక్తుల కోర్కెలు తీర్చే అభయాంజనేయుడిగా ప్రసిద్ధికెక్కిన ఊర్కొంటపేట పబ్బతి ఆంజనేయస్వామి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శనివారం ఉత్సవాలు ప్రారంభమై ఈనెల 10వ తే
పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఉత్సవాలు మంగళవారం గాయత్రీ మహాయజ్ఞంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం విఘ్నేశ్వరపూజ గవ్యాంతరపూజ, మన్యుసూక్తములతో ఆంజనేయస్వామి వారికి 108 కలశములతో మహాకుంభాభ
మండల కేంద్రంలో ని ప్రసన్నాంజనేయస్వామి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భక్తులు రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆఖండ భజనలు, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి రథాన్ని భక్తుల�
మండలంలోని చిన్నరాజమూర్ గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి. ఆలయాన్ని రం గురంగుల విద్యుద్దీపాలతో నిర్వాహకులు సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాలన�
Suryapet | ఆంజనేయ స్వామి(Anjaneya Swamy) అనుగ్రహంతో గ్రామం పచ్చగా ఉండాలని ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish reddy) ఆకాంక్షించారు. ఆదివారం సూర్యాపేట రూరల్ మండలం దాస్ తండా(Das Tanda)లో �