కొండగట్టు దేవస్థానంలో ఆంజనేయ స్వామికి చెందిన వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాలలో బుధవారం కేసు వివరాలను ఎస్పీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు. కర�
యాదగిరిగుట్టలోని స్వయంభువుడు లక్ష్మీనరసింహ స్వామికి నిత్యోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన నిర్వహిం
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రావద్దని వేడుకొంటూ మల్యాల మండలం ముత్యంపేట వాసులు ముడుపు కట్టారు. కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయడమే కాకుండా,