Anganwadi Centre | సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామంలో అంగన్వాడి సెంటర్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న టీచరు బదిలీపై వెళ్లడంతో అంగన్వాడి సెంటర్లో టీచర్ పోస్టు ఖాళీ అయింది.
తమ తండాలో ఒకే టీచర్తో ఇబ్బందులు పడుతున్నామని, మరో టీచర్తోపాటు అంగన్వాడీ టీచర్ కావాలని ఎల్లారెడ్డిపేట మండలం కిష్టూనాయక్తండా వాసులు శనివారం బడికి తాళం వేసి నిరసన తెలిపారు.
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ ఓ ద్విచక్రవాహనదారుడిని లిప్ట్ అడగడమే ఆ అంగన్ వాడీ టీచర్ పాలిట శాపమైంది. అతడ బైకును వేరేదారికి మళ్లించడంతో భయపడి కిందకు దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో
సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదర్శంగా నిలిచారు. అదనపు కలెక్టర్ తన కుమారుడిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. గురువారం కొండపాక మధిర గ్రామం శెలంపు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ
Anganwadi | అంగన్వాడి కేంద్రాల్లోని ఖాళీల భర్తీపై తమ ప్రభుత్వం దృష్టి సారించింది.. ఇందుకోసం అవసరమైన సన్నాహాలు చేస్తున్నాం.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాం..
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఆయా సెంటర్లలో సిబ్బంది లేక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కొంత మంది రిటైర్డ్ కావడం, మరికొందరు పని మానుకోవడంతో ఖాళీల సంఖ్య భారీగా పెరిగి
అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాలు లేకపోవడంతో టీచర్లే ఆయాలుగా మారుతున్నారు. ఆయాల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. దీంతో విద్యా బుద్ధులు నేర్పించాల్సిన చేతులు వంట పాత్రలను శుభ్రం చే�
అంగన్వాడీ టీచర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతోపాటు దోచుకున్న బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తాడ్వాయి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రవీందర్ కేసు వివ
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపురం అంగన్వాడీ సెంటర్-3లో టీచర్గా పనిచేస్తున్న రడం సుజాత(48) హత్యకు గురైంది. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన సుజాత కాట
Murder | ములుగు జిల్లాలో ఓ అంగన్వాడీ టీచర్ హత్యకు గురైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపురంలోగల 3వ అంగన్ వాడి సెంటర్లో రడం సుజాత అనే మహిళ టీచర్ పనిచేస్తోంది.
అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి కాలం దృష్ట్యా రెండు నెలల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించ�
వివిధ కళల్లో ప్రతిభ చూపుతున్న ఆడబిడ్డలను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్రంలో మొత్తం 19 మంది రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు అందుకోగా వీరిలో ఉమ్మడ�