గ్రామ పంచాయతీల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకట�
భారత దేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి పూలే జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో సావిత్రీబాయి పూలె చిత్రపటానికి పూలమాలలు వేసి �
అంగన్వాడీ కేంద్రాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతమున్న మినీ అంగన్వాడీ కేంద్రాలను జనాభాకనుగుణంగా ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభు త్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చు ట్టింది. కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు పక్కదారి పట్టకుండా వాటికి బ్లూ, గ్రీన్, రెడ్ రంగు ల్లో ముద్ర వేసి
తెలంగాణ ఏర్పాటు తర్వాత స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొత్త రోడ్లు, భవనాల నిర్మాణం విస్తృతంగా జరిగిందని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. వీటితోపాటు దేశంలో ఎక్కడా లేనివిధ�
ఎంత ఆహారం తీసుకున్నా మన్యం ప్రాంతంలో రక్తహీనత సమస్య గిరిజనులను వెంటాడుతున్నది. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో చిరుధాన్యంతో కూడిన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
చిన్నారులే జాతి సంపద.. రేపటి పౌరులు ఆరోగ్యంగా ఉండడం ప్రధానం. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తున్న నార్నూర్, గాదిగూడ మండలాల్లో పోషణ లోపంతో సతమవుతున్న చిన్నారులు ఎంతో మంది ఉన్నారు.
గర్భిణులు, బాలింతలు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొని బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులు, ఐసీడీఎస్ అధికారులకు సూచించారు.
అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పాదర్శకంగా సేవలు అందించేందుకు రాష్ట్ర సర్కార్ ఎన్హెచ్టీఎస్ (న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం) యాప్ను అందుబాట�
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రీ స్కూల్ కిట్లు అందించి చిన్నారులకు అక్షరాలు నేర్పిస్తున్నది. బడిని ఆకర్షించేలా ఆట వస్తువులను అందించి, వివిధ రకాల క్రీడలను ప్రోత్సహిస్తున్నది. సెంటర్లలో చిన్నారు�
ఆధార్ను అప్ డేట్ చేసుకోవాలని కలెక్టర్ ఎస్ కృష్ణ అదిత్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.