కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంగన్వాడీ కేంద్రాలు ఆగమవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ మాతాశిశు సంరక్షణలో కీలక భూమిక పోషించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యం అవుతు
అంగన్వాడీ కేంద్రాలకు ప్రతినెలా మూడుసార్లు కోడిగుడ్లు సరఫ రా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం రెండు నెలలు తిరగకముందే వెనక్కి త గ్గింది. వచ్చే నెల నుంచి రెండుసార్లు మా త్రమే సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగ
అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్ చిన్నారులకు రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోజూ 100 ఎంఎల్ పాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని అంగన్వాడీ సెం
డబుల్ ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ, రేషన్ దుకాణాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అందులో ఉండేవారు కోరుతున్నారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లను కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసింది. దీంతో అంగన్వాడీ సెంటర్ల నిర్వహణాలోపం, కేంద్రాల్లో కనీస వసతులు లేక దయనీయంగా మారాయి. సెంటర్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చిన�
అంగన్వాడీ కేంద్రాల్లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పథకం ఒక్క రోజు మురి పెంగానే మిగిలిపోయింది. ఈ ఏడాది జూన్ నెలలో కాంగ్రెస్ సర్కారు పలు సెంటర్లలో ఎగ్ బిర్యాని వడ్డించి షో చేసింది. దీనిపై
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లకు పోషకాహార పథకం(ఎస్ఎన్పీ) కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల చెల్లింపు కోసం గురువారం ఆర్థికశాఖ రూ.156 కోట్లు విడుదల చేసింది.
సమాజ హితం కోసం నిత్యం ఏదో ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వార్తల్లో నిలిచే కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి.. తాజాగా, భ్రూణహత్యలపై ఆలపించిన పాట అందరినీ ఆకట్టుకున్నారు. సమాజంలో ఆడపిల్లల శాతం తగ్గుత
పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో గల అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండల ఐసిడిఎస్ సూపర్వైజర్లు మహేశ
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలకు గుడ్ల సరఫరా టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదులుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లను ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందినవారి స్థానాల్లో కొత్తవారిని భర్తీ చేయకపోవడంతో ఒక్కో అంగన్వాడీ టీచర్కు రెండు, మూడు కేంద్రాల బాధ్యతలను అప్పగిస�
Anganwadi Centers | రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
పసి పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించే అంగన్వాడీలకు భద్రాద్రి జిల్లాలో తగినన్ని పక్కా భవనాలు కూడా లేవు. ఉన్న వాటిల్లో దాదాపు సగం కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మరికొన్ని సొంత భవనాలు శి�
చిన్నారుల మానసిక, శారీరక వికాసానికి, సంపూర్ణ ఆరోగ్యానికి అంగన్వాడీ కేంద్రాలు బలమైన పునాదులుగా నిలుస్తున్నాయని ఖమ్మం రూరల్ సీడీపీఓ సీహెచ్ కమలప్రియ అన్నారు.