చిన్నారుల మానసిక, శారీరక వికాసానికి, సంపూర్ణ ఆరోగ్యానికి అంగన్వాడీ కేంద్రాలు బలమైన పునాదులుగా నిలుస్తున్నాయని ఖమ్మం రూరల్ సీడీపీఓ సీహెచ్ కమలప్రియ అన్నారు.
చీమచిటుక్కుమంటే సమాచారం తెలిసేది గ్రామాల్లో అంగన్వాడీ టీచరమ్మలకే. పాలుతాగే పిల్లల దగ్గర నుంచి బాలింతలు, గర్భిణులు, కిషోర బాలికలు సైతం అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు అందుకోవాల్సిందే.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్లో రెండు అంగన్వాడీ సెంటర్ల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసిన కుళ్లిపోయిన కోడిగుడ్ల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్�
మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని నిత్యం ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఐదేళ్లలోపు పిల్లలకు అక్షరాలు నేర్పించడం,
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం అందిస్తున్నాయి. పోషకాహార పంపిణీలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ముఖ ఆధారిత గుర్తింపు (ఫ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల, మడక గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో శనివారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు జరిపారు. ఈ సమావేశాల్లో సూపర్వై
‘వడ్డించేవాడు మనవాడయితే.. బంతి చివర్లో కూర్చున్నా కంచంలో అన్నీ వచ్చి చేరతాయనేది’.. పాత సామెత.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేతలను ప్రసన్నం చేసుకుంటే కాంట్రాక్టులేవైనా ఖాతాలో పడినట్టేనని జోరుగ�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు సమస్యల గూటిలో చిక్కుకుంటున్నాయి. అధికారపార్టీ ఇచ్చిన హామీలు అటకెక్కగా ఆరు నెలల నుంచి అద్దె ఇండ్లకు కిరాయిలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి.
అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా చేసే టెండర్ల ప్రక్రియ మొదటికొచ్చింది. నిబంధలను మార్చి గడువును మూడుసార్లు పొడిగించిన అధికారులు చివరకు రద్దుచేశారు. జోనల్ స్థాయిలో టెండర్లు పిలిచి ఏడుగురు కాంట్ర�
‘అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్కూళ్లస్థాయిలో అభివృద్ధి చేస్తాం.. భవనాలను ఆధునీకరిస్తాం..నర్సరీ పాఠాలు సైతం అంగన్వాడీ కేంద్రాల్లోనే చెప్పించేందుకు చర్యలు తీసుకుంటాం’
అంగన్వాడీ సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లు అందించేందుకు ప్రభుత్వం పిలిచిన టెండర్లలో కుంభకోణం ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంలోని కొందరు ముఖ్యనేతలు, అధికారులు భారీ స్కెచ్ వేసినట్టు
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత సమస్య పట్టి పీడిస్తోంది. ఫలితంగా నిర్మల్ జిల్లాలో మహిళలకు పౌష్టికాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించా�