అంగన్వాడీ కేంద్రాల్లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పథకం ఒక్క రోజు మురి పెంగానే మిగిలిపోయింది. ఈ ఏడాది జూన్ నెలలో కాంగ్రెస్ సర్కారు పలు సెంటర్లలో ఎగ్ బిర్యాని వడ్డించి షో చేసింది. దీనిపై
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లకు పోషకాహార పథకం(ఎస్ఎన్పీ) కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల చెల్లింపు కోసం గురువారం ఆర్థికశాఖ రూ.156 కోట్లు విడుదల చేసింది.
సమాజ హితం కోసం నిత్యం ఏదో ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వార్తల్లో నిలిచే కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి.. తాజాగా, భ్రూణహత్యలపై ఆలపించిన పాట అందరినీ ఆకట్టుకున్నారు. సమాజంలో ఆడపిల్లల శాతం తగ్గుత
పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో గల అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండల ఐసిడిఎస్ సూపర్వైజర్లు మహేశ
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలకు గుడ్ల సరఫరా టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదులుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లను ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందినవారి స్థానాల్లో కొత్తవారిని భర్తీ చేయకపోవడంతో ఒక్కో అంగన్వాడీ టీచర్కు రెండు, మూడు కేంద్రాల బాధ్యతలను అప్పగిస�
Anganwadi Centers | రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
పసి పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించే అంగన్వాడీలకు భద్రాద్రి జిల్లాలో తగినన్ని పక్కా భవనాలు కూడా లేవు. ఉన్న వాటిల్లో దాదాపు సగం కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మరికొన్ని సొంత భవనాలు శి�
చిన్నారుల మానసిక, శారీరక వికాసానికి, సంపూర్ణ ఆరోగ్యానికి అంగన్వాడీ కేంద్రాలు బలమైన పునాదులుగా నిలుస్తున్నాయని ఖమ్మం రూరల్ సీడీపీఓ సీహెచ్ కమలప్రియ అన్నారు.
చీమచిటుక్కుమంటే సమాచారం తెలిసేది గ్రామాల్లో అంగన్వాడీ టీచరమ్మలకే. పాలుతాగే పిల్లల దగ్గర నుంచి బాలింతలు, గర్భిణులు, కిషోర బాలికలు సైతం అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు అందుకోవాల్సిందే.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్లో రెండు అంగన్వాడీ సెంటర్ల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసిన కుళ్లిపోయిన కోడిగుడ్ల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్�
మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని నిత్యం ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఐదేళ్లలోపు పిల్లలకు అక్షరాలు నేర్పించడం,
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం అందిస్తున్నాయి. పోషకాహార పంపిణీలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ముఖ ఆధారిత గుర్తింపు (ఫ