కొత్త ఫోన్లు చేతికొచ్చినా అంగన్వాడీ టీచర్ల కష్టాలు తీరడం లేదు. యాప్లలో లబ్ధిదారులు, పోషకాహారం పంపిణీ వివరాల నమోదులో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తరచూ చార్జింగ్ పెట్టాల్సి వస్తుందని అసహనంతో రగిలిపో
గోదావరిఖని పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈసీసీఈ వార్షికోత్సవంలో భాగంగా గోదావరిఖని జవహర్ నగర్ సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో
అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఆటపాటలతో కూడిన నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడమే ముఖ్య ఉద్దేశమని కోటగిరి ఐసిడిఎస్ సెక్టార్ సూపర్ వైజర్ కొమురవ్వ, కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్ అన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఆన్లైన్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డులో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగ�
‘గ్రామంలో 10 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్, ఆయా లేక బడి పూర్తిగా మూతబడిందని, వెంటనే భర్తీ చేయాలని, లేకుంటే జూన్లో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపడతా’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లంబ
పోషకాహారం, విద్య, ఆరోగ్యం పట్ల అంగన్వాడీ టీచర్లు, ఆయాల శ్రమ వెలకట్టలేనిదని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ కొనియాడారు. గురువారం 16వ డివిజన్ నెహ్రూ బస్తీ సెంటర్లో జరిగిన పోషణ్ పక్వాడ్ లో కార్యక్రమంలో
Anganwadi | రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలపై ప్రీ ప్రైమరీ స్కూళ్ల కత్తి వేలాడుతున్నది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి వెయ్యి పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటుచేయాలనే ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారనున్నది.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల నమోదు సంఖ్యను మరింత పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మాతా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలోని 5, 6, రామునిగుండ్ల తండాలోని అంగన్వ�
Anganwadi Centers | రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా స్కూళ్లకు సరుకుల సరఫరాలో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. నాసిరకం కందిపప్పు, తక్కువ బరువు కోడిగుడ్లను అ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులకు విద్యబోధనతో పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో వసతులు కరువయ్యాయి.
అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్ల నేతృత్వంలోని కమిటీకి అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముమ్మాటికీ రాజకీయ జోక్యమేనని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియ�
రాజాపేట మండల కేంద్రంలోని 1 -3 అంగన్వాడీ కేంద్రాలతో పాటు రఘునాధపురం అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఐసీడీఎస్ పీడీ నరసింహారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా..