కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులకు విద్యబోధనతో పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో వసతులు కరువయ్యాయి.
అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్ల నేతృత్వంలోని కమిటీకి అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముమ్మాటికీ రాజకీయ జోక్యమేనని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియ�
రాజాపేట మండల కేంద్రంలోని 1 -3 అంగన్వాడీ కేంద్రాలతో పాటు రఘునాధపురం అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఐసీడీఎస్ పీడీ నరసింహారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా..
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సింగరేణి మండల పరిధిలోని పాటిమీద గుంపు, బాజుమల్లాయిగూడెంలో గల అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం గర్భిణీలకు సీమంతాలు చేశారు. అలాగే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను ని�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కట్నపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమంత కార్య
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంగన్వాడీ కేంద్రాలు ఆగమవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ మాతాశిశు సంరక్షణలో కీలక భూమిక పోషించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యం అవుతు
అంగన్వాడీ కేంద్రాలకు ప్రతినెలా మూడుసార్లు కోడిగుడ్లు సరఫ రా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం రెండు నెలలు తిరగకముందే వెనక్కి త గ్గింది. వచ్చే నెల నుంచి రెండుసార్లు మా త్రమే సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగ
అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్ చిన్నారులకు రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోజూ 100 ఎంఎల్ పాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని అంగన్వాడీ సెం
డబుల్ ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ, రేషన్ దుకాణాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అందులో ఉండేవారు కోరుతున్నారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లను కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసింది. దీంతో అంగన్వాడీ సెంటర్ల నిర్వహణాలోపం, కేంద్రాల్లో కనీస వసతులు లేక దయనీయంగా మారాయి. సెంటర్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చిన�
అంగన్వాడీ కేంద్రాల్లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పథకం ఒక్క రోజు మురి పెంగానే మిగిలిపోయింది. ఈ ఏడాది జూన్ నెలలో కాంగ్రెస్ సర్కారు పలు సెంటర్లలో ఎగ్ బిర్యాని వడ్డించి షో చేసింది. దీనిపై
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లకు పోషకాహార పథకం(ఎస్ఎన్పీ) కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల చెల్లింపు కోసం గురువారం ఆర్థికశాఖ రూ.156 కోట్లు విడుదల చేసింది.
సమాజ హితం కోసం నిత్యం ఏదో ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వార్తల్లో నిలిచే కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి.. తాజాగా, భ్రూణహత్యలపై ఆలపించిన పాట అందరినీ ఆకట్టుకున్నారు. సమాజంలో ఆడపిల్లల శాతం తగ్గుత