పెగడపల్లి మండలం లింగాపూర్ అనుబంధ గ్రామమైన ఉప్పుపల్లి అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం వేడుక నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ మహేశ్వరి మాట్లాడుతూ, మూడు నుండి ఐదు సంవత్సరాల
అక్షరాలు నేర్చుకునేందుకు అంగన్వాడీలకు కేంద్రాలకు వచ్చేచిన్నారులు భయం భయంగా అంగన్వాడీ కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ-4వ సెంటర్ రెండు నెలల క్రితం అద్దె రూముకు మార్�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ నేత నిర్వాకం చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా ఉండటంతో సదరు నాయకుడు అంగన్వాడీ కేంద్రంలో సర్వే రికార్డులన�
అంగన్వాడీలపై పోలీసులు అమానుషం ప్రదర్శించారు. మహిళలని చూడకుండా ఈడ్చిపడేశారు. ఇష్టానుసారంగా నెట్టివేశారు. వివిధ స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. పొద్దంతా ఠాణాల్లోనే ఉంచి ఆకలికి అలమటించేలా చేశారు. తమ న
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ సూల్ విధానం ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు త�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూల్ను ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రా పనపల్లిలోని అంగన్వాడీలో కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల వివరాల ప్రకారం.. అంగన్వాడీలో మూడు రోజుల క్రితం కోడిగుడ్లను పంపిణీచేశారు. వాటిని ఆదివారం పిల్లల�
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్లో రెండు అంగన్వాడీ సెంటర్ల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసిన కుళ్లిపోయిన కోడిగుడ్ల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్�
Minister Seethakka | అడ్డగోలు హామీలు, అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. పోని ఉన్న సంక్షేమ పథ�
తమ తండాలో ఒకే టీచర్తో ఇబ్బందులు పడుతున్నామని, మరో టీచర్తోపాటు అంగన్వాడీ టీచర్ కావాలని ఎల్లారెడ్డిపేట మండలం కిష్టూనాయక్తండా వాసులు శనివారం బడికి తాళం వేసి నిరసన తెలిపారు.
నల్లగొండ మండలంలోని అన్నెపర్తి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధులు రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనం నిర్మాణ పనులకు నల్లగొండ ఎంపీడీఓ యాకూబ్ నాయక్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.
తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రామాయంపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, యుక్త వయస్సు పిల్లలకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నిరుపేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారికి పౌష్టికాహారం అందిస్తూ, పూర్వప్రాథమిక విద్యనందించటమే లక్ష్యంగా కొనసాగుతున్న జిల్లాలోని అంగన్వాడీ కేంద్�