Anemia | ప్రపంచవ్యాప్తంగా అనీమియా పెద్ద సమస్యగా మారింది. ప్రత్యేకంగా భారతీయ మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే (NFHS-5) 2019–21 నివేదిక ప్రకారం.. 15-49 ఏళ్ల వయస్సున్న భారతీయ మహి
ఈ మధ్యకాలంలో చాలామంది ‘సప్లిమెంట్లు’ తీసుకుంటున్నారు. ఆహారంతో శరీరానికి తగినన్ని పోషకాలు అందక.. మాత్రలను ఆశ్రయిస్తున్నారు. అయితే, మహిళల వయసును బట్టి.. పోషకాల అవసరాలు వేరు వేరుగా ఉంటాయని నిపుణులు చెబుతున�
కొన్ని మెట్లు ఎక్కగానే ఊపిరి సరిగ్గా ఆడటం లేదా? ఆయాసంగా అనిపిస్తున్నదా? ఏ కొంచెం శారీరక శ్రమ చేసినా ఊపిరి సరిపోవడం లేదంటే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వయసు పెరగడం, అలసట వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని అయిదు ప్�
KCR Kit | మహిళా దినోత్సవం రోజునే ఓ బాలింత రక్తహీనతతో మృతి చెందడం పలువురిని కలిచివేసింది. ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలతో అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వాటిని నిలిపివేసి వారి పాలిట శాపంగా మారింది.
ప్రస్తుతం చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే రక్తహీనత వచ్చేందుకు
బాల్యం బలహీనమవుతున్నది. పిల్లలను రక్తహీనత (ఎనీమియా) వెంటాడుతున్నది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 20 వేల మంది బాలబాలికల్లో రక్తం శాతాన్ని పరిశీలిస్తే.. కేవలం 29 శాతం మంది
మహిళల్లో వచ్చే చాలా రకాల వ్యాధులకు, రుగ్మతలకు పౌష్టికాహార లోపమే ప్రధాన కారణం. వివిధ కారణాల వల్ల స్త్రీలు స్వీయ ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టరు. రోజువారీ పనులు, కుటుంబ బాధ్యతలు వెరసి వారిపై ఒత్తిడి ఎక్కు�
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్తోపాటు ఇతర పోషకాలు కూడా మనకు లభించాలి. అప్పుడే ఎలాంటి రోగం రాకుండా ఉంటాం. ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్లు లేదా మినరల్స్ వల్ల పల
మా బాబు వయసు మూడేండ్లు. హుషారుగా ఉండేవాడు. బాగా ఆడుకునేవాడు. ఈ మధ్య నీరసంగా ఉంటున్నాడు. బాబు భోజనానికి మారాం చేస్తాడు కానీ, పాలు ఇష్టంగా తాగుతాడు. చూసినవాళ్లు తెల్లకామెర్లేమో అంటున్నారు. అసలు, తెల్లకామెర్�
భారత్లోని బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నదని ఓ అధ్యయనం పేర్కొన్నది. 10 మంది టీనేజ్ అమ్మాయిల్లో(15-19 ఏండ్ల మధ్య వయసు గలవారు) దాదాపు ఆరుగురు రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల(హెచ�
దోమకాటు వల్ల వ్యాపించే వ్యాధుల్లో మలేరియా ముఖ్యమైనది. అనోఫేలస్ అనే రకమైన ఆడదోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధిని తేలిగ్గా తీసుకోవద్దని, దీని వల్ల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం �
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను వెచ్చిస్తున్నది. ఇందులో భాగంగా మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఆరోగ్య మహిళ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకుర
కేంద్రంలోని బీజేపీ సర్కారుతో సామాన్యులకు అచ్చే దిన్ బదులు సచ్చే దిన్ దాపురించాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర సర్కారు పేద, మధ్య తరగతి ప్రజలను వైద్యానికి దూరం చేసే కుట్ర పన్న
: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో 80శాతం పేదవారే. సత్యసాయి ట్రస్టు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆయా స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు శుక్రవారం నుంచి నిర్మల్ జిల్లాలో రాగి జావ అందించేందుకు శ్రీకా