Budget | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా విభజన చట్టం మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అప్పుగా ఇచ్చారా..? లేదంటే గ్రాంట్ ఇచ్చారా? అన్న �
Union Budget 2024 : ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ బాగా నిరుత్సాహపరిచిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు.
Nara Lokesh Tweet | ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఏపీ మంత్రి నారా లోకేష్ కేంద్రానికి ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తె
KTR | తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర బడ్జె
ఓరుగల్లు నేత కార్మికులు తయారు చేసిన కార్పెట్లకు ఆంధ్రప్రదేశ్లో డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. ప్రతి మూడునెలలకొకసారి అక్కడి ఏపీ స్టేట్ హ్యాండ్ల్యూమ్ వేవర్ కో-ఆపరేటివ్ సొసైటీ(ఆప్కో) ద్వారా కొనుగ�
సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సభ సంప్రదాయాలకు అనుగుణంగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షా
Nagon Express | అసోం నుంచి తమిళనాడుకు బయలు దేరిన ఓ ఎక్స్ప్రెస్ రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది.
Special Category Status : ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ లేవనెత్తడం లేదని, ప్రజా సమస్యలపై టీడీపీ నేతలు రాజీపడ్డారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
IAS Tranfers | ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్గా సీహెచ్. శ్రీదత్ను నియమిస్తూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.