Minister Parthasarathy | ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్ట్ (Land and Titling Act ) ను రద్దు చేస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయించిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు.
Weather | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 19 రాష్ట్రాల్లో రాగల మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. కేరళ, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్లో మంగళవారం భార�
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఎల్లుండి ( ఈ నెల 18వ తేదీన ) విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా �
Krishna Water Dispute | తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంపకాల విషయంలో సోమవారం ట్రైబ్యునల్లో సోమవారం విచారణ జరిగింది. అయితే, అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయం కోరింది. కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో పరిగణ
Tomato | ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో టమాట ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక నుంచి సరఫరా పెరగడంతో ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్ర�
IPS Tranffers | ఆంధ్రప్రదేశ్లో 37 మంది ఐపీఎస్ల ను బదిలీ చేశారు. శనివారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.
Minister Nimmala Ramanaidu | ఏపీలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి విధివిధానాలు రూపొందించక ముందే విషప్రచారం మొదలు పెట్టారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
రైలులో (Train) నుంచి కింద పడిన భార్యను కాపాడబోయిన భర్త మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా చిరూరుకు చెందిన సయ్యద్ ఆసిఫ్, అసియాబాను దంపతలులు ప్రశాం�
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం షాకిచ్చింది. గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ (GPS) చట్టాన్ని అమలు చేస్తున్నట్లు గెజిట్ నోఫికేషన్ విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 20 నుంచి జీపీఎస్
Minister Achchennaidu | ఆంధ్రప్రదేశ్లో ఈనెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు.