Jangareddygudem | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో (Jangareddygudem) వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో రెండు రోజుల వ్యవధిలో 15 మంది మృతిచెందారు.
Budget | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు వార్షిక బడ్జెట్ను (Budget) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెడుతారు. సుమారు రూ.2.
నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఇవ్వాలంటే తగిన గ్యారంటీ ఇవ్వాలని ఏపీకి తెలంగాణ తేల్చిచెప్పింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని గురువారం జలసౌధ నుంచి వర్చువల్గా నిర్వహించారు