ఇండోర్ వేదికగా జరిగిన మహిళల అండర్-23 ట్రోఫీలో హైదరాబాద్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పోరులో హైదరాబాద్ 3 పరుగుల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది.
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో రద్దీ విపరీతంగా పెరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి భక్తుల రాక విపరీతంగా ఉ
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకున్నది. గత ఎన్నికల్లో వైకాపాకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ శనివారం ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో వీరి భేటీ ఏపీ రాజకీయా
I PAC | ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త శనివారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో ఆంధ్రప్రదేశ్ సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గెలుపు �
AP Minister Ambati Rambabu | ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు పీకేల( ప్రశాంత్ కిషోర్, పవన్ కల్యాణ్) వల్ల టీడీపీ బ్రతికే పరిస్థితులు లేవని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ( Minister Ambati Rambabu) వ్యాఖ్యనించారు.
అక్షర జ్ఞానానికి ఆమడదూరంలోనే ఉండిపోయిన ఆదివాసులు అందలం ఎక్కేందుకు తొవ్వ దొరికింది. విజ్ఞాన
సముపార్జన దిశగా మరింత వేగంగా అడుగులు వేసేందుకు మార్గం సుగమమైంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కే�
పెండ్లయి వారం రోజులు కూడా కాలేదు. ఏమైందో ఏమో.. నదిలోకి దూకి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. ప్రాణభయంతో భర్త ఈదుకుంటూ బయటకు రాగా, వధువు మాత్రం గల్లంతయింది.
Pawan Kalyan | రాబోయే 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ(TDP)- జనసేన(Janasena) ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pavan Kalyan) అన్నారు.