Muncipal workers Strike | తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు(Sanitaion Workers) చేపట్టిన సమ్మె (Stirke) 12వ రోజుకు చేరుకుంది .
AP RTC | ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల ముందుగానే సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. సొంతూళ్ల వెళ్లే వారి కోసం ఏపీ ఆర్టీసీ (AP RTC ) రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 6,795 బస్సులను నడుపుతుంది.
Double Murder | కొత్త ఏడాది రోజున చిన్నపాటి ఘర్షణ ఇద్దరు అన్నదమ్ముల మృతికి కారణమైంది. ఏపీలోని వైఎస్సార్ కడప(Kadapa) జిల్లా బద్వేలు(Badwelu)లో జరిగిన జంట హత్యలు(Double Murder) కలకలం రేపుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్�
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. ఆమె చేరిక కేవలం లాంఛనమే. ఈ వారంలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప�
తెలంగాణ-ఏపీ సరిహద్దులో పారుతున్న తుంగభద్ర నదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాల అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. అర్ధరాత్రి వేళ డిచ్పల్లి పరిధిలో కొకైన్ నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున బేస్తవారపేట మండలం శెట్టిచెడ్ల ఎక్స్రోడ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న బైక్ను ఢ�
Srisailam | శ్రీశైలంలో చిరుతపులి మరోసారి కలకలం సృష్టించింది. రాత్రిళ్లు ఔటర్ రింగ్ రోడ్డులో చిరుత సంచరిస్తున్నది. తాజాగా రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం దగ్గర కనిపించింది. స్థానికులు, అక్కడికి వచ్చని పలువుర�
Promotions | ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో డీఎస్పీలు( DSPs ) గా పనిచేస్తున్న 12 మంది పోలీసుల అధికారులకు అదనపు ఎస్పీలు( Additional SP ) గా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ(DGP) ఉత్తర్వులు జారీ చేశారు.