MLA Balakrishna | చరిత్ర పుస్తకాల్లో రాక్షసుల పాలనను చదువుకున్నట్లు ఏపీలో నేడు రాక్షసపాలన, సైకో పాలన కొనసాగుతుందని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఆరోపించారు.
రైలు డ్రైవర్, సహాయ డ్రైవర్ క్రికెట్ పిచ్చి 14 మంది ప్రాణాలను బలి తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న విశాఖపట్నం-పలాస ట్రైన్ను రాయగఢ ప్యాసింజర్ వెనుక నుంచి ఢీ�
AP Elections | ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని వ్యాఖ్యానిం�
MLA Suspend | ఆంధ్రప్రదేశ్కు చెందిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
IPS Transfers | ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ (IPS) అధికారులు బదిలీ అయ్యారు. తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్న మలికా గార్గ్ ను విజయవాడ సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు.
హైదరాబాద్ నగరాన్ని మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్ర భుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
BJP List | దేశవ్యాప్తంగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో ఏపీకి స్థానం దక్కలేదు. మొదటి జాబితాలో సుమారు 195 మంది బీజేపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించగా అందులో ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థుల పేర్లను వెల్లడించ�
TDP Candidate | ఏపీలో టీడీపీ అభ్యర్థి ఒకరు పోటీ నుంచి తప్పుకున్నారు. టీడీపీ, జనసేన కూటమిలో తొలి జాబితాను ప్రకటించిన వారం రోజుల్లోనే టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేశ్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 125 కిలోల గంజాయిని రాజేంద్రనగర్ (Rajendranagar) వద్ద పోలీసులు పట్టుకున్నారు.
Water Release |ఏపీలోని రెండు జిల్లాలకు తాగునీటి సమస్య పరిష్క్రాం కోసం అధికారులు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి మూడు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.