ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
YS Sharmila | రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ పొత్తులపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
TDP MP | ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రాబోయే పార్లమెంట్(MP), అసెంబ్లీ(Assembly) ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీచేయడానికి రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు శనివారం సఫలికృతమయ్యాయి.
ఆస్ట్రేలియాలో (Australia) స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తు మృతిచెందింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (Ujwala Vemuru) ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ
AP Advisor Sajjala | అమరావతి : ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్పై ఉందని వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (AP Advisor Sajjala) విమర్శించారు.
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul ) ఏపీ ఎన్నికల సంఘం తీరుపై నిరసన తెలిపారు. సీఈవో కార్యాలయం మెట్లపై కూర్చుని అధికారుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.