TTD News | ఎప్పటి మాదిరిగానే కార్తీక వనభోజనాలను ఆదివారం (13-11-2022) నాడు తిరుమలలో నిర్వహిస్తున్నారు. ఇందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. వన భోజనాలకు విశేష సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది.
భక్తుల సౌకర్యార్థం డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 11న ఆన్లైన్లో విడుదల చేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.