మధ్యప్రదేశ్లోని బాంధవ్గర్ జాతీయ పార్కులో ప్రాచీనకాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. దాదాపు 1,800-2,000 ఏండ్ల కిందట నిర్మించిన చిన్నపాటి చెరువులు, 1,500 ఏండ్ల కిందట రాళ్లపై మనిషి గీసిన బొమ్మలు ఇలా పలు ప్రాచీన ఆనవాళ్
తెలంగాణ రాష్ట్రంలోనే సింగూరు ప్రాజెక్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే సందర్శకుల సంఖ్య మరింత పెరగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించే అ
చరిత్ర పూర్వయుగం నాటి బృహత్ శిలాయుగపు మానవ ఆవాసాలు, వారి సమాధులు జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగుల గ్రామంలో ఇప్పటికీ కనిపిస్తున్నాయని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారంలో ఇటీవల శిథిలమైన మహంకాళి గుడి పునర్నిర్మాణానికి స్థానికులు పరిశీలించినప్పుడు ఓ మూలన దేవతావిగ్రహం కొత్తగా కనిపించింది. విషయం తెలుసుకున్న కొత్త తెలంగాణ చరిత్ర బృం�
మహబూబ్నగర్ జిల్లా మూసాపేట్ మండలం నందిపేట్ సమీపంలోని గజ్జెలోనిగుట్ట కింద 30 మీటర్ల గుహ, అందులో రాళ్లపై రాతిచిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇవి తామ్రయుగం నాటి రాతి చిత్రాలని అంచనా వ�
సజావుగా పరిపాలన సాగించేందుకు, శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు కాకతీయ రాజులు, నిజాం నవాబులు ఎన్నో గడీలు, కోటలు, బురుజులు నిర్మించారు. వందల ఏండ్లక్రితం నిర్మించి ఎంతో చరిత్ర కలిగిన ఈ చారిత్రక కట్టడాలు న�
ప్రాచీన సమాధులను తవ్వే శాస్త్రవేత్తలు నెత్తురు కక్కుకొని మరణించిన ‘మమ్మీ’ తరహా సినిమా కథలు కోకొల్లలు. నమ్మేవారు నమ్ముతారేమోగానీ ఇవేవీ శాస్త్ర పరీక్షకు నిలిచేవి కావు. తాజాగా ఓ సమాధి ఫలకంపై రాసిన హెచ్చర�