బేగంపేట పరిధి కుందన్బాగ్లో ఉండే రమేశ్ నిర్వహించే లీలా (ఆర్ఎస్) క్రాఫ్ట్స్.. పురాతన హస్తకళా వస్తువులు, విలువైన ఆధ్యాత్మిక సంపదకు కేంద్రంగా నిలుస్తున్నది. ఇందులో బెల్ మెటల్ (కంచు), కలంకారి, ఇక్కత్ వ�
దవాఖాన పురాతనమైనా వైద్య సేవలు మాత్రం అమోఘం. ఇక్కడ కరోనా వైద్యం సేవలతోపాటు అన్ని రకాల చికిత్సలకు మందులు ఇవ్వడంతోపాటు వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నది అల్వాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్�
Silambam | యుద్ధ విద్యలు అంటే.. కరాటే, కుంగ్ఫూ, తైక్వాండో వంటివే అనుకుంటాం. ‘సిలంబం’ అన్న పేరు వినడమూ కొత్తే కావచ్చు. నాడు స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్ సైన్యం గ్రామాల్లోకి చొరబడుతున్నప్పుడు.. కర్రలు, కత్తులు, బర�
మహబూబాబాద్ జిల్లాలో 3,500 ఏండ్ల నాటి స్మారక శిలను పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఈ శిల సామాన్య శకానికి పూర్వం 1,500 సంవత్సరం
తెలంగాణలో బాదామి చాళుక్యుల శాసనాలు దొరికిన ఒకే ఒక ప్రాంతం పాత మాహబూబ్నగర్ జిల్లా. ఆ జిల్లా శాసన చరిత్ర ప్రధానంగా బాదామి చాళుక్యుల శాసనాలతో మొదలవుతుంది. ఇప్పటి మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల
మరో పురాతన సరస్వతి శిల్పం | నిర్మల్ జిల్లా బాసరలో మరో పురాతన సరస్వతి శిల్పం వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, పరిశోధక చరిత్రకారుడు, బాసర వాసి బలగం రామ్మోహన్ (టీచర్) బాసరలోని పాపహరేశ్వర దే
శ్రీశైలంలో బయటపడిన తామ్ర శాసనాలు | శ్రీశైల క్షేత్ర ప్రధాన ఆలయానికి పరివార ఆలయాలైన పంచమఠాలలో ఒకటైన ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేస్తుండగా అత్యంత పురాతన 21 తామ్ర శాసనాలు బయటపడినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపార�
మధ్యయుగం నాటి రాతి పరికరాలు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుల వెల్లడి సిద్దిపేట అర్బన్, మార్చి 12: సిద్దిపేట పట్టణానికి ఉత్తర భాగాన మా మిండ్ల బాయి దగ్గర గల పాటిగడ్డ మీద చారిత్రక ఆధారాలు లభించినట్టు కొత్త �