ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా మైనింగ్ ప్రాంతంలో 1,300 ఏండ్ల కిందటి బుద్ధుడి స్థూపాన్ని కనుగొన్నారు. భౌమకార రాజవంశం కాలంలో నిర్మించి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 4.5 మీటర్ల ఎత్తు ఉన్నదని వెల్లడించారు.